మా తల్లి కూడా భూనిర్వాసితురాలే.. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చినోళ్లకు పాదాభివందనం : కేటీఆర్
సిరిసిల్ల : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉద్విగ్నంగా మాట్లాడారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ పలు విషయాలు ప్రస్తావించారు. ప్రాజెక్టులు నిర్మించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణాల వెనుక ఎందరివో త్యాగాలుంటాయని వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ ప్రాజెక్టుల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2x95fo2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2x95fo2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment