ఎన్టీఆర్ ఫోటో ఉన్నప్పుడు వైయస్ ది ఎందుకు ఉండకూడదు..? విజయవాడ కార్పోరేషన్లో ఫోటోల పంచాయతీ..!
విజయవాడ/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వ శాఖల్లో ఫోటో పంచాయతీలు మొదలయ్యాయి. ఎన్టీర్ ఫోటో, వైస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోల మద్య తీవ్ర వాగ్వాదం జరుగుతోందది. బెజవాడ కార్పోరేషన్ లో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోల రగడ తారా స్థాయికి చేరింది. తనని అడగకుండా సీయం జగన్ ఫోటో ను హాల్లో పెట్టడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N0aZv4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N0aZv4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment