అవును ఆయన అలిగారు..! అందుకే అక్కడికి రాకుండా వెళ్లిపోయిన ఫడ్నవీస్..!
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్బంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కలల పంటగా అభివర్ణిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మహారాష్ట్ర.. ఏపీ ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించటం తెలిసిందే. అయితే.. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ రావటానికి పలువురు తప్పు పడుతూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WYbXg6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WYbXg6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment