పాలనపై పట్టు బిగిస్తున్న జగన్.. నిన్న ఐఏఎస్.. నేడు ఐపీఎస్ల ట్రాన్స్ఫర్.. ఎవరిని ఎక్కడ నియమించారంటే
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై పట్టు బిగిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న ఆయన.. ఇందులో భాగంగా అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే చాలా మంది అధికారులకు స్థానచలనం కల్పించిన జగన్.. శనివారం ఒకేసారి 47మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. తాజాగా ఆదివారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31S8LRN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31S8LRN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment