మానస సరోవరంలో తెలుగు యాత్రికుల కష్టాలు.. కిషన్ రెడ్డి చొరవ.. హెలికాప్టర్లో తరలించే ప్రయత్నం
ఢిల్లీ : కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి తనదైన స్టైల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ క్రమంలో మానస సరోవరం యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను కాపాడే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలో వారిని రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని నేపాల్ లోని భారత ఎంబసీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అక్కడి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J9NDhD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J9NDhD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment