సీఎం జగన్ దృష్టిక వచ్చిన ఆ ముగ్గురి సొంత ఎమ్మెల్యేల బాగోతం..! త్వరలో చర్యలు..!!
ఒంగోలు/హైదరాబాద్ : వైసిపి ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకముందే కొంత మంది ఎమ్మెల్యేలు చేతివాటం ప్రదర్శించుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 'అవినీతి రహిత పాలనే లక్ష్యం. మంత్రులు అయినా సరే దారి తప్పితే వారిపై తప్పకుండా వేటు వేస్తాను' ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పిన మాట. ఈ మాటను వాస్తవ రూపం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31RK4oI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31RK4oI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment