ఉపాధి హమీ పథకంలో భేష్.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు అగ్రస్థానం
హైదరాబాద్ : మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ - ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రాష్ట్రాల వారీగా ర్యాంకులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లా ముందువరుసలో నిలిచింది. ఈ రెండు జిల్లాలు మొదటి రెండు స్థానాలు దక్కించుకుని పలువురి ప్రశంసలు పొందుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZG8FuM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZG8FuM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment