రెండు రాజ్యసభ స్థానాలకే ఎన్నికలు...ఆపాలంటూ కోర్టు వెళ్లిన కాంగ్రెస్... పిటిషన్ కొట్టివేసిన సుప్రిం
రెండు రాజ్యసభ స్థానాలకు కూడ ప్రత్యేకంగా ఎన్నికలా... అంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటిషన్ను విచారించిన సుప్రిం కోర్టు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తాము జోక్యం చేసుకోలేమంటూ సుప్రిం కోర్టు కాంగ్రెస్ పిటిషన్ను తోసిపుచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పిర్యాధులన్ని కమీషన్ పరిధిలోకి వెళతాయని స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X3Ho8F
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X3Ho8F
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment