సీఎం జగన్ చూపు వ్యవసాయం వైపు.. అధికారులకు దిశానిర్దేశం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపరంగా తనదైన స్టైల్లో దూసుకెళుతున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుని ఔరా అనిపిస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా ఆయన వ్యవసాయం వైపు దృష్టి మళ్లించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కలెక్టర్ల సదస్సులో భాగంగా విత్తనాల కొరత గురించి పలువురు మంత్రులు జగన్ దృష్టికి తీసుకురాగా వెంటనే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KAIfas
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KAIfas
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment