అమిత్షాకు జగన్పై కేంద్ర మంత్రుల ఫిర్యాదు: ఆ నిర్ణయాలతో ఏపీకి నష్టమే: షా చెప్పిందేంటి..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి నచ్చటం లేదు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన కేంద్ర మంత్రులు బీజేపీ జాతీజయాధ్యక్షుడు..హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసారు. ఈ మధ్య కాలంలో పీపీఏ లతో పాటుగా పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలనే ప్రతిపాదన పైన కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది తమ పరిధిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32WSZWe
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32WSZWe
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment