కమలం వర్సెస్ ఎంఐఎం.. మద్యలో కమలాసన్..! తీవ్ర హెచ్చరికలు జార చేసిన కాషాయ పార్టీ..!

కరీం నగర్/హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు మారిపోతున్నాయి. ఎంఐఎం వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తోంది కమలం పార్టీ. రాజకీయంగా ఎలాంటి కామెంట్ చేసినా వెంటనే స్పందింస్తోంది బీజేపి. మొన్నటి వరకూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపి అద్యక్షుడు కే లక్ష్మణ్ ఎంఐఎం పార్టీ మీద తారా స్ధాయిలో విరుచుకు పడ్డారు. ఎంఐఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ypx8aR
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments