Posts

Showing posts from October, 2019

భర్త నుండి దూరంగా ఉంటున్న మహిళకు బావ వేధింపులు

ఒంటరిగా మహిళలు ఉంటే వారిపై అదోరకమైన వేధింపులు కొనసాగుతుంటాయి. ఇక పెళ్లై పలు కారణాలతో భర్త నుండి దూరంగా ఉంటున్న మహిళలపై అయితే ఈ వేధింపులు అధికంగా ఉంటాయి. మానవసంబంధాలు మరిచిపోయి ఒంటరి మహిళలను వేధింపులకు గురి చేస్తారు. ఏదో రకంగా వారిని లోంగదీసుకోవాలని కుట్రలు పన్నుతారు. తేనే పూసిన కత్తుల్లాగా వారితో వ్యవహరిస్తారు. ఇలా బయటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PDh3t9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వంశీని బెదిరించారు..సరెండర్ అయితే అంతే..: ఏ పార్టీ పోరాడినా మద్దతిస్తాం: చంద్రబాబు ఫైర్..!

ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తే..వారికి ప్రధాన ప్రతిపక్షంగా మద్దతిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేసారు. జనసేన అధినేత పవన్ తనతో మాట్లాడి విశాఖ మార్చ్ కు మద్దతు కోరారని..పార్టీ సీనియర్లను పంపుతున్నామని చెప్పారు. వల్లభనేని వంశీ పార్టీ మారుతున్నామని ఎవరితో చెప్పారని ప్రశ్నించారు. పోరాడితే మాస్ లీడర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PAdu6U viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పవన్..టీడీపీ మధ్య పొడుస్తున్న స్నేహం..! విశాఖ ర్యాలీకీ చంద్రబాబు మద్దతు: హాజరవుతామని ప్రకటన..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తిరిగి దగ్గరయ్యేందుకు టీడీపీ అడుగులు వేస్తోంది. పవన్..బీజేపీని దూరం చేసుకున్న కారణంగానే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామనే భావనలో ఉన్న టీడీపీ అధినాయకత్వం..తిరిగి బంధం ఏర్పాటు దిశగా కదులుతోంది. ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన నవంబర్ 3న పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా మార్చ్ కు నిర్ణయించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C1cb98 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పదేళ్లకే పేకాట.. లక్షలు పోగేసి, ఉన్నదంతా పోగొట్టుకుని.. అవయవాలు అమ్ముతానంటూ..!

మదనపల్లె : పేకాటకు బానిసయ్యాడు. జూదం ఆడటం తప్ప మరో పని లేకుండా తయారయ్యాడు. పదేళ్ల వయస్సులోనే ముక్కలాట నేర్చుకున్నాడు. యుక్తవయసు వచ్చేసరికి బాషా అయ్యాడు. జాకీ, రాణి అంటూ ఏ పేక ముక్కైనా చూడకుండా చెప్పే రేంజ్‌కు ఎదిగాడు. ఎవరితో ఆడినా ఆట మాత్రం అతడిదే. అంతలా జూదంలో కింగ్‌లా మారాడు. లక్షల రూపాయలు కూడబెట్టాడు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/34jJbWw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మందుబాబులకు బాడ్‌న్యూస్: 20 శాతం వరకు పెరగనున్న మందు ధర..? రేపట్నుంచి కొత్త మద్యం పాలసీ..

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ వరకు నూతన మద్యం పాలసీ అమల్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈసారి మద్యం ధరలు పెరుగుతాయని ఆబ్కారీ శాఖ సంకేతాలు ఇచ్చింది. ఇటీవల ఏపీలో కూడా మద్యం ధరలు పెంచిన సంగతి తెలిసిందే. పొరుగురాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని మద్యం ధర పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NwoEan viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

15 ఏళ్ల బాలుడు 21 ఏళ్ల యువతిపై అత్యాచారం... చేశాడంటూ కేసు... !!

యువతి యువకులు ఇష్టపడి తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోతారు. అనంతరం ఎలాంటీ ఇబ్బందులు లేకుండా ఉంటే అలాగే కంటిన్యూ అవుతారు. లేదంటే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని బయటకు వచ్చేస్తారు. ఏది అలోచించకుండా పారిపోయి అసలు విషయం బోధపడ్డ తర్వాత కేసులు పెట్టుకుంటున్న సంఘటనలు ప్రస్తుత సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటీ కేసుల్లో అత్యాచారాల కేసులు ఎక్కువగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N41Nnu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తొలి అవార్డు ధర్మాడి సత్యానికి: వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌: ఆయన సూచనల మేరకేనా..!

కేంద్రంలో పద్మ అవార్డుల తరహాలో ఏపీ ప్రభుత్వం సైతం అదే తరహాలో రాష్ట్రంలో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ రంగాల్లో ప్రజా సేవలు అందించిన ప్రతిభావంతులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులకు ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే, కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే ప్రభుత్వం ఈ అవార్డు కింద తొలి వ్యక్తిని ఎంపిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/336P0WQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గుంటూరులో భారీ అగ్నిప్రమాదం.. మెడికల్ గోడౌన్‌లో పేలుడు, ఇద్దరు మృతి

గుంటూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలోని శీలం వారి వీధిలోని ఓ భవన సముదాయంలో పేలుడు సంభవించింది. మెడికల్ షాపు గోడౌన్‌ నుంచి శబ్ధం వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. పేలుడు ధాటికి భవనంలో ఉన్న మిగతా షాపుల్లో ఉన్న ఫర్నీచర్ ధ్వంసమైపోయింది. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నారు. మెడికల్ గోడౌన్‌లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q4PvSX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ వంటలకు బ్రేక్: యూట్యూబ్ స్టార్ ''గ్రాండ్ పా కిచెన్'' నారాయణ రెడ్డి తాత మృతి

కొద్ది నెలల క్రితం యూట్యూబ్ వంటల బామ్మ మస్తానమ్మ మృతి చెందిన విషయం మరువక ముందే మరో యూట్యూబ్ స్టార్ వంటల తాత నారాయణ రెడ్డి కన్నుమూశారు. ఆయన మృతిని అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ తాత నారాయణ రెడ్డి యూట్యూబ్‌లో 'గ్రాండ్ పా కిచెన్' పేరుతో నోరూరుంచే వంటలు చేస్తూ కొన్ని లక్షల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/320bhEn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గన్నవరం బాధ్యతలు అవినాశ్ కు: పట్టుబట్టిన కార్యకర్తలు: వేచి చూసే ధోరణిలో చంద్రబాబు..!

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడినట్లుగా టీడీపీ నేతలు అంచనాకు వచ్చేసారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలు కేశినేని నాని..కొణకళ్ల నారాయాణకు వంశీతో చర్చించే బాధ్యతలు అప్పగించారు. వారిద్దరూ వంశీతో సుదీర్ఘంగా చర్చించినా...ఫలితం రాలేదు. ఇదే సమయంలో వంశీ వైసీపీలో చేరేందుకు ముహూర్తం సైతం ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు టీడీపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/328ZaVW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మిలియన్ మార్చ్‌కు ముందే పరిష్కారం చేయాలి ... లేదంటే పతనమే : లక్ష్మణ్

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను కార్మికులు చేపట్టిన మిలియన్ మార్చ్, సాగరహారం కార్యక్రమాలు నిర్వహించక ముందే ప్రభుత్వం పరిష్కారం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వ పతనం ఖాయమని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని అన్నారు. TSRTC STRIKE:24 గంటల దీక్ష, మిలియన్ మార్చ్, ఆర్టీసీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/324FvWQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్: పోలవరం హైడల్ ప్రాజెక్టు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: నవయుగకు ఎదురుదెబ్బ

పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు నుండి తమను తప్పించటం పైన హైకోర్టును ఆశ్రయించిన నవయుగ సంస్థ కు ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వం కొత్త నిర్మాణ సంస్థతో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించటానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో..ప్రభుత్వం రివర్స్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/34fNHVQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డ్రాగన్ జోన్ : జమ్మూకశ్మీర్‌ను యూటీగా చేయడంపై విషం చిమ్మిన చైనా

బీజింగ్ : గురువారం నుంచి జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించింది. అయితే దీనిపై ముందునుంచి విషం కక్కుతున్న పాకిస్తాన్‌కు అండగా నిలిచింది డ్రాగన్ కంట్రీ చైనా. జమ్మూకశ్మీర్‌ను విభజించడం అన్యాయమైన చర్య అని చైనా విషం చిమ్మింది. అంతేకాదు చైనా సరిహద్దును కూడా భారత్ దృష్టిలో ఉంచుకుని గౌరవించాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్ లో జోరుగా రియల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/324oOem viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పక్కింటి కుర్రాడు యమ డేంజర్.. 10 లక్షల కోసం.. హయత్‌నగర్ తల్లి హత్య కేసులో మరో ట్విస్ట్

హైదరాబాద్ : హయత్‌నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. కన్నకూతురు అత్యంత దారుణంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బతుకు దెరువు కోసం నల్గొండ జిల్లా నుంచి పట్నం చేరిన ఆ కుటుంబంలో కూతురు విషాదం మిగిల్చింది. కట్టుకున్న భార్య కానరాని లోకాలకు వెళ్లిపోయి.. ఒక్కగానొక్క కూతురు జైలుకెళ్లే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3317Dvy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కీర్తిని మించిన భార్గవి.. ఆస్తి కోసం తల్లినే... భర్త, ప్రియుడు కూడా..

వయసుకొచ్చిన పిల్లల్లో మార్పులొస్తున్నాయి. అవి మంచివి అయితే ఫరవాలేదు. కానీ చెడు ఆలోచనలు, చెడు దృష్టితో ఉంటున్నాయి. అవును హయత్‌నగర్‌లో కలకలం రేపిన రజిత హత్యకేసులో కూతురు కీర్తి నిందితురాలు. ఇక గుంటూరులో అలపాటి లక్ష్మీ హత్య కేసులో కూడా కూతురే నిందితురాలు కావడం విశేషం. ఈ రెండు కేసులకు సంబంధం లేకపోయినా.. తాము రెక్కలు ముక్కలు చేసుకొని పెంచి పెద్దచేసిన తల్లులనే కర్కశ కూతుళ్లు మట్టుబెట్టారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/331LhtG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వొడాఫోన్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్: ఏ క్షణమైనా సేవలు బంద్..కారణం ఇదే!

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో ఒకప్పుడు కింగ్‌లా వెలిగిన వొడాఫోన్ నెట్‌వర్క్ త్వరలో భారత్‌లో టెలికాం సేవలు నిలిపివేయనుందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. భారత్‌లోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లకు ప్రధాన పోటీదారుగా ఉన్న వొడాఫోన్ నెట్‌వర్క్ కష్టాల ఊబిలో నెట్టుకొస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే భారత్‌లో సేవలను నిలిపివేయాలనే యోచనలో ఆ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. కనెక్షన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/334uwOG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లక్ష్మీ కటాక్షం కలగాలంటే.. పాటించాల్సిన పద్దతులు ఇవే..

డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151 ధనం మూలం మిధం జగత్ అన్నారు .ప్రతి వారికి ఏది కావాలన్న డబ్బుతో ముడిపడి ఉంటుంది. కొంత మంది ఎంత శారీరక శ్రమ చేసిన ఏది కలిసి రానట్టుగా జీవితాలు సాగిపోతుంటాయి.మనకు ఉన్న ఇఇతి భాదలు తొలగించుకోవడానికి కొన్ని దైవిక సంబంధమైన చిట్కాలు పాటిస్తే ఫలితాలు తప్పక లభిస్తాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wwcoe2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చిస్తా... పవన్ కళ్యాణ్

ఆర్టీసీ కార్మికుల సమస్యపై తానే స్వయంగా సీఎం కేసీఆర్‌తో సమావేశమై, ప్రత్యేకంగా చర్చిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించని పక్షంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టే కార్యచరణకు తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ఇక సీఎం కేసీఆర్‌ అంటే తనకు ఎనలేని గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కోన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oCZsXk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ అక్రమాస్తుల్లో ఉన్న ఐఏయస్ పై మరో కేసు: హైకోర్టు ఆదేశాల మేరకు: చిక్కుల్లో ఆ ముగ్గురు..!

ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి పైన గతంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏయస్ అధికారుల్లో కొందరికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. జగన్ కేసుల్లో మొత్తం ఏడుగురు ఐఏయస్ అధికారులు సీబీఐ అభియోగాలు ఎదుర్కొన్నారు. వారిలో కొందరు తమకు ప్రభుత్వం నుండి న్యాయ సాయం అందించాలని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ ను కోరారు. అందుకు ప్రభుత్వం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q4XCyS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బాగ్దాదీతో పాటు హతమైంది ముగ్గరు చిన్నారులు కాదు: పెంటగాన్

అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ హతమైన ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదిపై జరిగిన అటాక్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలను విడుదల చేసింది. డిఫెన్స్ శాఖ విడుదల చేసిన ఫోటోలు ఒక్కింత గ్రే మరియు బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. బాగ్దాదిని పట్టుకునేందుకు అమెరికా బలగాలు నడుచుకుంటూ అతను ఉన్న కాంపౌండ్‌లోకి అడుగుపెట్టిన దృశ్యాలున్నాయి. ఇక కొంతమంది from Oneindia.in - thatsTelugu https://ift.tt/333s0YJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని మాట్లాడతా అంటున్న తెలంగాణా గవర్నర్ తమిళిసై

తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడతాను అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సామాజిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్న ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మమేకం అయ్యేందుకు తెలుగు నేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తమిళిసై ప్రజల వద్దకు పాలన.. జనం కోసం ఏం చేస్తున్నారో from Oneindia.in - thatsTelugu https://ift.tt/334bUyg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

TSRTC STRIKE:ఆగిన మరో గుండె, మరో డ్రైవర్ మృతి, జీతాలు లేక.. 17కి చేరిన...

డిమాండ్లను తీర్చేందుకు ప్రభుత్వం ముందుకురాకపోవడం, జీతాలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ కార్మికుల మనోవేదనకు గురవుతున్నారు. ఇటు మంత్రులు, సీఎం వ్యాఖ్యలతో మదనపడిపోతున్నారు. ఈ నెల 5న ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె 27వ రోజుకు చేరగా.. 17 మంది కార్మికులు చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.   from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nw4CfU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కుల్‌భూషణ్ జాదవ్ కేసు: పాక్ వియన్నా ఒప్పందంను ఉల్లంఘించిందన్న ఐసీజే అధ్యక్షుడు

భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వియన్నా కన్వెన్షన్‌ను ఉల్లంఘించిందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి తెలిపారు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అధ్యక్షుడు జడ్జీ అబ్దుల్‌ఖవి యూసఫ్ . ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఐసీజే వార్షిక నివేదికను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ఏడాది జూలై 17న కుల్‌భూషణ్ జాదవ్ కేసుకు సంబంధించిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JCmjti viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పెహ్లూఖాన్ డైరీ కోసం గోవులు తీసుకెళ్తున్నారు.. అక్రమ రవాణా కాదు..

కలకలం రేపిన పెహ్లూఖాన్ కేసులో రాజస్థాన్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పెహ్లూఖాన్, అతని కుమారులు ఇర్షాద్, ఆరిఫ్‌పై ఉన్న గోవుల అక్రమ తరలింపు అభియోగాలను కొట్టివేసింది. వారు గోవులను డైరీ కోసం తీసుకెళ్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో గోవుల అక్రమ రవాణా కింద నమోదైన ఎఫ్ఐఆర్‌ను కోర్టు కొట్టివేసింది. 2017లో హెహ్లూఖాన్, అతని కుమారులతో కలిసి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JzmMwr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అయోధ్య పై త్వరలో శుభవార్త వింటారు : ఆధ్యాత్మిక గురువు రవిశంకర్

దశాబ్దాలుగా నానుతున్న అయోధ్య భూ వివాదానికి ఫుల్ స్టాప్‌ పడనుందా...నలబై రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఎలాంటీ తీర్పునిస్తుంది. మరో కొద్ది రోజుల్లో పదవి విరమణ పొందుతున్న చీఫ్ జస్టీస్ రంజన్ గగోయ్ దీనిపై తీర్పు వెలువరించిన తర్వాతే ఆయన పదవి విరమణ పొందుతారని అంతా భావిస్తున్న తరుణంలో మధ్యవర్తిత్వ కమిటీ లో సభ్యుడుగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/34d7DZx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అర్ధరాత్రి నుంచి కొత్త చరిత్ర: రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్, లడఖ్

న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలో రేపటి(గురువారం, అక్టోబర్ 31) నుంచి సరికొత్త అధ్యయం మొదలవనుంది. 1947లో భారతదేశ యూనియన్‌లో విలీనమైన నాటి నుంచి రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్.. రేపట్నుంచి రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలు కానున్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36m845o viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విమానంలో పైలట్, ఎయిర్ హోస్టెస్ ఆ పని.. ప్రయాణికులు చూసినా... వీడియో తీసి....

గగనతలంలో ప్రయాణం.. విమానంలో ప్రయాణికులు కూడా ఉన్నారు. కానీ ఓ పైలట్, ఎయిర్ హోస్టెస్ మాత్రం హద్దులు మీరారు. అవును వారిద్దరూ విమానం వెనకసీట్లలో రొమాన్స్ చేశారు. వారి చేష్టలు చూసి ప్రయాణికులు ఖంగుతిన్నారు. బుద్ధిచెప్పాలని భావించి వీడియో కూడా తీశారు. అయినా ఆ జంట సోయి లేకుండా పోయింది. గతనెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు యాజమాన్యం కూడా చర్యలు తీసుకుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JAwoXE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దోంగలుగా మారిన ఎంబీఏ విద్యార్థి, బీఏ విద్యార్థిని ...! యూ ట్యూబ్‌లో‌లో దోంగతనం పాఠాలు

విలాసాలకు అలవాటు పడిన ఓ యువకుడు, మరియు యువతిలు దోంగలుగా మారారు. అదికూడ ప్రోఫెషనల్ కోర్సులు చేస్తూ... డబ్బుల కోసం నెలకు రెండు లేదా మూడు దోంగతనాలు చేస్తూ చివరకు కటకటాల పాలయ్యారు. అయితే ట్విస్ట్ ఏంటంటే , ఇళ్ల తలుపులు, తాళాలు పగులగోట్టడడం పాటు, తాము ఎలా దోంగతనం చేయాలో తెలుసుకునేందుకు యూ ట్యూబ్ ద్వార from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wt4j9P viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మొదటి ప్రియుడు అత్యాచారం.. రెండో ప్రియుడు అబార్షన్.. తల్లిని చంపిన కేసులో కొత్త కోణం..!

హైదరాబాద్ : హయత్‌నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసులో రోజుకో నిజం వెలుగు చూస్తోంది. పోలీసులు నిందితులను వేర్వేరుగా విచారిస్తున్న క్రమంలో పూటకో ట్విస్ట్ బయట పడుతోంది. మొదటి ప్రియుడు అత్యాచారం చేస్తే.. రెండో ప్రియుడు అబార్షన్ చేయించాడనే కొత్త కోణం విస్మయానికి గురి చేస్తోంది. 19 ఏళ్ల వయసులో కూతురు తెలిసి తెలియక చేసిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/36ln43N viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ సర్కారు నిర్ణయం తెలంగాణలోనూ అమలు కావాలి కాదా?: కేసీఆర్ గుండెలు అదరాలంటూ రేవంత్

హైదరాబాద్: సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరీ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు నెల రోజులకుపైగా సమ్మె చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇప్పుడు తమ న్యాయమైన డిమాండ్ల కోసం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WsmvjR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కుల్గాం కాల్పుల్లో జైషే మహ్మద్ హస్తం..? నిఘావర్గాల అనుమానం

కశ్మీర్ కుల్గాంలో కార్మికులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందినవారని నిఘావర్గాలు భావిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం కుల్గాంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన కూలీలపై తూటాల వర్షం కురిపించారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో పోరాడుతున్నారు. కార్మికులపై దాడి చేసింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. దీంతో జైషే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NrGD1w viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

క్రికెట్ కంటే ఢిల్లీ కాలుష్యం ముఖ్యం : మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్

ఢిల్లీలో కాలుష్యానికి రాజకీయా కోణం అంటుకుంటుంది. దేశరాజధాని అయిన ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరగడం సర్వసాధరణంగా మారుతున్న తరుణంలో బీజేపీ ఎంపీ ,మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెట్ కంటే కాలుష్య సమస్య ప్రధానమని ఆయన ఈ సంధర్భంగా అన్నారు. ఈ సంధర్భంగా ఢిల్లీ కాలుష్యంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. కాలుష్యంపై ప్రజలు అలోచించాలని ఆయన కోరారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JCfNmq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అన్నీ కోర్టులే చేస్తే.. కేసీఆర్ గాడిద పళ్లు తోముతున్నారా?: సమరభేరి సభలో రేవంత్ రెడ్డి ఫైర్

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండేందుకు వచ్చిన వారందరికీ ఆర్టీసీ కార్మికుల తరపున ధన్యవాదాలు చెబుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్టీసీ సంఘాల నేతలు కార్మికుల ఆధ్వర్యంలో బుధవారం సరూర్‌నగర్‌లో సకల జనుల సమరభేరి జరిగింది. ఈ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MYD4kx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన టిక్‌టాక్ స్టార్ సొనాలీ.. సొంత చెల్లెలిపై ఫిర్యాదు..!

చండీఘర్ : టిక్‌టాక్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సొనాలీ ఫోగట్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. సొంత సోదరితో పాటు ఆమె భర్తపై ఫిర్యాదు చేశారు. వారిద్దరూ కలిసి తనను వేధింపులకు గురి చేస్తున్నారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. సొంత చెల్లెలైన రుకేశ్ ఫోగట్‌తో పాటు ఆమె భర్త అమిన్ ఈ నెల 28వ తేదీన భూంతాన్ కలాన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oyZD5Y viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

TSRTC STRIKE:24 గంటల దీక్ష, మిలియన్ మార్చ్, ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ ఇదే..

సమ్మెను మరింత ఉదృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సకల జనుల సమరభేరీ సభ ముగిసిన తర్వాత కార్యాచరణను వివరించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే తమ ప్రధాన డిమాండ్ అని జేఏసీ స్పష్టంచేసింది. ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ పోరుబాట తప్పదని తేల్చిచెప్పింది. సకల జనుల సమరభేరీ సభ ముగిసిన తర్వాత తమ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ws96se viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి జగన్: ఎన్ని మాటలు అన్నా పడతాను: లోకేశ్ దీక్ష విరమణ..!

మాజీ మంత్రి..టీడీపీ నేత లోకేశ్ ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన ఒక రోజు దీక్ష చేసారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న జగన్ గారు ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి అయ్యారంటూ లోకేశ్ సీఎం జగన్ పైన ఫైర్ అయ్యారు. భవన నిర్మాణ కార్మికులకు తిండి లేకుండా చేసి వైకాపా from Oneindia.in - thatsTelugu https://ift.tt/36lp5N9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మంత్రులపై సీఎం జగన్ ఫైర్: యాక్టివ్ కాకుంటే ఇక అంతే: అగ్రిగోల్డ్ చెల్లింపుల ముహూర్తం ఖరారు ...!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ సమావేశంలో మంత్రుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రులుగా ఉంటూ సచివాలయంలో అందుబాటులో ఉండటం లేదంటూ ఫైర్ అయ్యారు. అనేక మంది మంత్రులను కలవటానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి వస్తుంటే..ఎందుకు అందుబాటులో ఉండటం లేదని ప్రశ్నించారు. అదే విధంగా కొందరు మంత్రులు శాఖల పైన ఇంకా పూర్తి స్థాయిలో పట్టు from Oneindia.in - thatsTelugu https://ift.tt/330t3cb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

TSRTC STRIKE:సమర భేరీ మోగించిన ఆర్టీసీ జేఏసీ, సీఎం కేసీఆర్‌పై రేవంత్ నిప్పులు,శెభాష్ అన్న మందకృష్ణ

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరికాదని విపక్ష నేతలు మండిపడ్డారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల కోసం ఆందోళన చేపట్టిన కార్మికులను బెదిరించడం మంచి పద్ధతి కాదన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సకల జనుల సమర భేరీ సభలో నేతలు మాట్లాడారు. ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగరు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MXGJz4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బాలకృష్ణ వియ్యంకుడి భూకేటాయింపులు రద్దు: అమ్మఒడి..రూపాయి రిజిస్ట్రేషన్ కు ఏపీ కేబినెట్ ఆమోదం..!

త్వరలో ప్రారంభించే వివిధ పథకాలకు ఏపీ మంత్రివర్గం ఆమోద మద్ర వేసింది. అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న జగనన్న అమ్మఒడి పధకం జనవరి 26 నుండి అమలు చేయాలని..విధి విధానాలను ఖరారు చేసారు. గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి కి జగ్గయ్యపేటలో గత ప్రభుత్వం కేటాయించిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q8g09K viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిన్న జాతీయజెండా..! నేడు వినాయకుడి విగ్రహం తొలగించి వైఎస్ విగ్రహమా?

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వర్గాల అత్యుత్సాహం విమర్శలకు తావిస్తోంది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్డడం లేదు. గ్రామ సచివాలయాలకు వైఎస్సార్సీపీ పార్టీ రంగులు వేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఉన్నప్పుడు పసుపు రంగు వేశారని.. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలపై పడుతుండటం శోచనీయం. వైసీపీ సర్కారు తీరుపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nsewz8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

స్కైవేలకు భూములు కేటాయించండి ... రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన కేటీఆర్

తెలంగాణ మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. ఈ సంధర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న పలు ప్రాజెక్టులకు భూములు కేటాయించాలని ఆయనకు వినతి పత్రాన్ని అందించారు. ఈనేపథ్యంలోనే హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ - రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JAmOnz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చిదంబరం కస్టడీ పొడిగింపు: తీహార్ జైలులో వెస్టర్న్ టాయ్ లెట్, ప్రత్యేక సెల్..!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియాలో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఆయన కస్టడీని వచ్చే నెల 13వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/330p0fY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్టీసీ పరిరక్షణ.. సకల జనభేరి సభ.. పోటెత్తిన కార్మికులు, నేతలు..!

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల జేఏసీ నేతల పిలుపు మేరకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో "ఆర్టీసీ పరిరక్షణకై సకల జనభేరి సభ" నిర్వహిస్తున్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సభ ప్రారంభమైంది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగితే from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ScWfm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు: ఐటీ ఆఫీసర్‌తో పాటు పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఐటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, రిస్క్ మేనేజర్ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 నవంబర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BTS5O9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యూపీలో అంతే: బొమ్మ తుపాకులతో కాదు.. అసలు సిసలు గన్ తో దీపావళి..!

లక్నో: దీపావళి పండుగ సందర్భంగా ఎవ్వరైనా బొమ్మ తుపాకులతో టపాసులు కాలుస్తుంటారు. ఓ మహిళ మాత్రం దీనికి భిన్నంగా అసలు సిసలు రివాల్వర్ ను ఉపయోగించారు. లైసెన్స్ ఉన్న గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో తమ కంట్లో పండగానే.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BXoOSB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బడా షాపింగ్స్ మాల్స్‌ను సీజ్ చేసిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం సర్కిల్‌లో పలు వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలుషాపులను సీజ్ చేశారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్స్‌ ఉపయోగంపై నిషేధం విధించిన నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా పలు దుకాణాల్లో జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు దాడులు కొనాసాస్తున్నారు. మరోవైపు ట్రేడ్ లైసెన్స్‌తో పాటు ఇతర పార్కింగ్ సౌకర్యాలు లేని షాపింగ్ మాల్స్‌పై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JxwZJy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శివసేనకు కాంగ్రెస్ ఆఫర్...! ముందుకు వస్తే చర్చిస్తామంటున్న నేతలు

మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. బీజేపీ శివసేనల పోత్తుపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో ఇరు పార్టీల మధ్య ఉత్కంఘ నెలకొంది. మరోవైపు దీంతో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా శివసేనతో అధికారాన్ని పంచుకునేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో పాటు ఇరుపార్టీల మధ్య జరగాల్సిన చర్చలు సైతం రద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే శివసేనకు కాంగ్రెస్ పార్టీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jzz3ku viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విన్నపాలు వినవలె: జోనల్ సవరణలకు ఆమోదం తెలుపండి.. కేంద్రానికి తెలంగాణ లేఖ

జోనల్ వ్యవస్థకు సంబంధించిన సవరణలకు ఆమోదం తెలుపాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ములుగు, నారాయణపేట జిల్లాలను పీవోలో చేర్చాలనే ప్రతిపాదనలు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరింది. ఇప్పటికే సవరణ ప్రక్రియ ఆలస్యమైందని.. త్వరగా సవరించాలని కోరింది. వికారాబాద్ జిల్లాను జోగులాంబ గద్వాల జోన్ నుంచి చార్మినార్ జోన్‌లోకి మార్చాలని from Oneindia.in - thatsTelugu https://ift.tt/34i0Pdf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహా కార్చిచ్చు: కాలిఫోర్నియా-లాస్ఏంజెల్స్, బాధితులుగా 25మిలియన్ ప్రజలు, ఆర్నాల్డ్ సహా హాలీవుడ్ తారలు

వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో మొదలైన కార్చిచ్చు క్రమ క్రమంగా లాస్ఏంజెల్స్ వరకు పాకింది. ప్రముఖులు, హాలీవుడ్ సెలబ్రిటీలు ఉండే అత్యంత సంపన్న ప్రాంతం బ్రెంట్‌వుడ్ సహా పలు శివారు ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. దీంతో అనేక విల్లాలు దగ్ధమయ్యాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MWDxnd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

31 తర్వాత ఎప్పుడైనా సరే.. మున్సిపోల్స్‌కు సిద్దంగా ఉండండి.. కలెక్టర్లకు ఈసీ సూచన..!

హైదరాబాద్ : తెలంగాణలో పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలకు సంబంధించి పాలకవర్గం గడువు ముగిసి నెలలు గడుస్తున్నా ఎన్నికల నిర్వహణ ఓ కొలిక్కి రాలేదు. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియను సవాల్ చేస్తూ హైకోర్టులో వివిధ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఇటీవల వాటన్నింటినీ న్యాయస్థానం కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగినట్లైంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36gejYE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పవన్ కళ్యాణ్! టీడీపీకి అద్దె మైక్‌లా కాదు, అలా చెయ్యి: మంత్రి అవంతి తీవ్ర విమర్శలు

విశాఖపట్నం: గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, టీడీపీ నేతలపై ఏపీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అవంతి శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. గత ఐదేళ్లలో జరిగిన దోపిడీ ఎక్కడా జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖలో ఆయన మంగళవారం మాట్లాడారు. దగ్గుబాటి షాకింగ్ నిర్ణయం: వైసీపీతోపాటు రాజకీయాలకు గుడ్‌బై! కారణాలివే..! from Oneindia.in - thatsTelugu https://ift.tt/33081u0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సెల్యూట్ కోవింద్: ప్రోటోకాల్ పక్కనపెట్టి, మహిళా ఉద్యోగివద్దకు, ధైర్యం చెప్పి...(వీడియో)

రాష్ట్రపతి.. దేశ ప్రథమ పౌరుడు. త్రివిద దళాల అధిపతి. రబ్బర్‌స్టాంప్ అనే అపప్రద ఉన్న రాజముద్ర లేనిది ఏ బిల్లు చట్టరూపం దాల్చదు. రాష్ట్రపతి పదవీకి దేశంలో అంత విలువ ఉంది. ప్రెసిడెంట్ టూర్ బిజీగా ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం వెళ్లడమే తీరిక లేకుండా పోతోంది. ఇక సామాన్యుల బాగోగులను పట్టించుకునే సమయం, సందర్భం ఏదీ. కానీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/34d8OrP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

స్మగ్లర్‌గా మారిన ఎయిర్‌హోస్టెస్..! బంగారం ఎందులో తెచ్చిందో తెలుసా...?

బంగారం స్మగ్లింగ్ అనేది ఓ సమస్యగా మారిపోయింది. ఇప్పటికే భారత్ ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న సంధర్భంలో పన్నులు లేకుండా బంగారాన్ని విదేశాల నుండి తీసుకువచ్చే స్మగ్లర్లు రకరకాల రూపాల్లో బంగారాన్ని తీసుకువస్తున్నారు. విమానాశ్రాయాల్లో ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికి అధికారులకు దొరక కుండా వింత పద్దతుల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో కొంతమంది బంగారాన్ని కరిగించి తెస్తుంటే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ws85R4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసీఆర్ నాలెడ్జ్ సెంటర్స్.. పెద్దపల్లి జిల్లాలో వినూత్న ప్రయోగం

కరీంనగర్ : పెద్దపల్లి జిల్లాలో స్కూల్ పిల్లల కోసం వినూత్న ప్రయోగానికి తెర తీశారు టీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ విజ్ఞాన కేంద్రం పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రఘువీర్ సింగ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కేసీఆర్ నాలెడ్జ్ సెంటర్స్ తీసుకురానున్నారు. దాంతో స్కూళ్లకే గ్రంథాలయాలు వచ్చే from Oneindia.in - thatsTelugu https://ift.tt/36hu2qs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పచ్చని చెట్ల మధ్య పవన్ కళ్యాణ్: లుంగీలో గోవుల మధ్య గోపాలుడిలా!(వీడియో)

హైదరాబాద్: జనసేన చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి 'వన రక్షణ' అనే పేరు పెట్టారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. వన రక్షణ కార్యక్రమానికి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మంగళవారం ఉదయం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే పవన్ కళ్యాణ్ పచ్చని చెట్ల మధ్యలో సరదాగా గడిపారు.  మరో from Oneindia.in - thatsTelugu https://ift.tt/321gb4l viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? అలా ఎందుకు చేయాలి?

డా.యం.ఎన్.చార్య -హైదరాబాద్ - ఫోన్: 9440611151 కార్తీక మాసంలో శుద్ద విదియ తిధి నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము లేక అన్నా చెల్లెలు పండుగ అంటారు. ఇది ఈ సంవత్సరం 29-10-2019 మంగళవారం వచ్చినది. భగినీ హస్త భోజనం రావడానికి గల కారణం గురించి తెలుసుకుందాం.‘భగిని' అంటే చెల్లెలైనా కావచ్చు అక్క అయినా కావచ్చు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WptFFI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈఎస్ఐలో మరో స్కాం: హెచ్ఐవీ మెడికల్ కిట్ల పేరుతో, కోటి 76 లక్షలు స్వాహా...

ఈఎస్ఐలో మరో స్కాం బయటపడింది. నకిలీ బిల్లులతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ రూ. కోట్ల కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన ఏసీబీ దేవికారాణి, పద్మ సహా 16 మందిని అదుపులోకి తీసుకున్నది. అయితే దీంతోపాటు హెచ్ఐవీ మెడికల్ కిట్ల పేరుతో కోటి 76 లక్షల స్కాం జరిగిందని అవినీతి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PDQZhN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాబోయే ఐపీఎస్.. ప్రేమ పెళ్లితో దగ్గరై.. ఇప్పుడేమో వేధింపులు..!

హైదరాబాద్‌ : కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ దారి తప్పాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ మహిళ. ప్రేమ పేరుతో తనకు దగ్గరై.. పెళ్లి కూడా చేసుకుని ఏడాదిగా తనతో కాపురం చేసి ఇప్పుడేమో ప్లేట్ ఫిరాయిస్తున్నాడని ఆరోపిస్తూ కేసు పెట్టారు. చదువుకునే క్రమంలో తాము ఒక్కటయ్యామని.. ఇప్పుడు ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో మాట మార్చుతున్నాడనేది ఆమె వెర్షన్. from Oneindia.in - thatsTelugu https://ift.tt/32YpFhP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వంశీ ఏం నేరం చేశాడని..: నేను చెప్పిందే అనుసరిస్తున్నారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. వంశీని లొంగదీసుకోవాలని కావాలనే తప్పుడు కేసు పెట్టారు. వంశీ ఏం నేరం చేశాడని కేసు పెట్టారని ప్రశ్నించారు. తెలిసిందే. వంశీ రాజీనామాపై పలువురు టీడీపీ ముఖ్య నేతలు స్పందించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wsp4Cz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గుండెపోటు వచ్చింది..ప్రాణాల కోసం నవాజ్ షరీఫ్ పోరాడుతున్నారు: డాక్టర్లు

లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన ప్రాణాల కోసం పోరాడుతున్నట్లు షరీఫ్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. అవినీతి కేసులో జైలు జీవితం గడుపుతున్న నవాజ్ షరీఫ్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలోనే స్వల్ప గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. తమ ప్రయత్నాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2osqYGV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మరోసారి దాతృత్వం చాటుకున్న అక్షయ్ కుమార్..వరదబాధితులకు భారీ విరాళం

మంచి పనులు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అవసరాల్లో ఉన్న పేద ప్రజలకు సహాయం చేస్తారన్న మంచి పేరును సంపాదించుకున్నారు ఈ స్టార్ హీరో. ఈ మధ్యకాలంలో అక్షయ్ కుమార్ భారీ విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా సహజ విపత్తుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/32XRV4j viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పరీక్ష కేంద్రంపై ఉగ్ర కాల్పులు: భద్రతా దళాలు అప్రమత్తం, వేటాడుతున్నారు

శ్రీనగర్: ఓ వైపు జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితిని పరిశీలించేందుకు 23 మంది యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు శ్రీనగర్‌లో పర్యటిస్తుండగానే.. మరో వైపు ఉగ్రవాదులు దాడులతో రెచ్చిపోతున్నారు. మంగళవారం పుల్వామాలోని ద్రద్గమ్‌లో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పాఠశాలకు భద్రతగా సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. ఒక్కసారిగా అటువైపు వచ్చిన ఓ ఉగ్రవాది 6-7 రౌండ్ల కాల్పులు జరిపిఅక్కడ్నుంచి పరారయ్యారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/32XKASi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బాబు..పవన్‌కు అవకాశం ఇవ్వొద్దు: ఏపీలో ఇసుక వారోత్సవాలు : సీఎం జగన్ ఆదేశం..!

ఏపీలో రాజకీయంగా దుమారానికి కారణమవుతున్న ఇసుక వ్యవహారం పైన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులను అడ్డుకోవటం.. రాజకీయంగా ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేయటం తో ముఖ్యమంత్రి ఇసుక అంశం మీద కలెక్టర్లు..ఎస్పీలతో సమీక్షించారు. విపక్ష నేతలు రాబందుల్లా మనపై రాళ్లు వేస్తున్నారు అని సీఎం వ్యాఖ్యానించారు. వారం రోజులు ఇసుకపైనే పనిచేద్దామని అధికారులకు సీఎం from Oneindia.in - thatsTelugu https://ift.tt/36ienXF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లవ్ యూ రాహుల్, ప్రపంచంలో నీ అంత మంచి.. ప్రియాంక ట్వీట్స్

తన సోదరుడు రాహుల్‌గాంధీకి చెల్లి ప్రియాంక గాంధీ భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలిపారు. తమ చిన్నప్పటి ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ప్రపంచంలో నీ స్థానాన్ని ఎవరూ భర్తి చేయలేరు అన్నయ్య అని ప్రియాంక ట్వీట్ చేశారు. దీపావళి తర్వాత భాయ్ దూజ్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. భాయ్ దూజ్ అంటే రాఖీ పండగ లాంటిదే.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MWJqRy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీఎస్ఆర్టీసీ సమ్మె, సకల జనుల సమరభేరికి అనుమతి ఇచ్చిన కోర్టు

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల సమరభేరికి రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యహ్నం రెండు గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు సభను నిర్వహించుకోవాలని కోరింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో నిర్వహించనున్న సభకు పలు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. కాగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభకు అనుమతిని నిరాకరించారు. దీంతో ఆర్టీసీ ఐకాస from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jw0QlK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

TSRTC STRIKE:సమ్మె విరమించమని కార్మికులను ఆదేశించలేం, బకాయి వివరాలపై ఆరా, శుక్రవారానికి వాయిదా

టీఎస్ఆర్టీసీ బకాయిలు, సమ్మెకు సంబంధించిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రధానంగా రూ.1099 కోట్ల బకాయి గురించి వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదించగా, ఆర్టీసీ జేఏసీ నేతల పక్షాన ప్రకాశ్ రెడ్డి వాదనలను బలంగా వినిపించారు. ఆర్టీసీ బకాయిలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. బకాయి వివరాలు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jx7Mzb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పార్లమెంటు సమావేశాలకు ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విస్ట్

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో పాస్ అయ్యేలా చూడాలంటూ పార్టీలకు పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పార్లమెంటు పనిచేస్తున్న తీరుపై కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధులకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడంతో పాటు సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు కొన్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NlnZse viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వంశీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్: జగన్ భయపెడితే బీజేపీ అండగా ఉంటుందంటూ: గంటా సైతం టచ్ లో ..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో మరో ట్విస్ట్. ఆయన ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం తరువాత వైసీపీలో ఖాయమని ప్రచారం సాగింది. టీడీపీ అధినేతకు పంపిన లేఖలో పదవులు.పార్టీతో పాటుగా రాజకీయాలకు దూరమవుతున్నాట్లుగా పేర్కొన్నాు. అసలు..ఆయన ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ రాజకీయంగా మొదలైంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో సంప్రదింపుల కోసం పార్టీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jtg3UA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మరో కార్మికుడు ఆత్మహత్య: కలిచివేసిందన్న పవన్ కళ్యాణ్, నకిలీ ఖాతాలపై జాగ్రత్తంటూ జనసేన

అమరావతి: ఇసుక కొరత కారణంగా మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలేపల్లి వెంకటేశ్ ఆత్మహత్య తన మనసును కలచి వేసిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా కార్మికులకు అండగా ఉండేందుకు ముందుకు రావాలన్నారు. పవన్ కల్యాణ్, నారా లోకేష్ లకు గోల్డెన్ ఛాన్స్: అందుకుంటారా? వదులుకుంటారా? from Oneindia.in - thatsTelugu https://ift.tt/2onaZty viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి మొట్టికాయలు.. ఏజీ ఎక్కడ అంటూ హైకోర్టు ఆగ్రహం..!

హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైకోర్టులో సోమవారం నాడు జరిగిన వాదనలు ఆసక్తికరంగా మారాయి. సుదీర్ఘ వాదనలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు తప్పలేదు. అడ్వకేట్ జనరల్ ఎక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించిన నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ కచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qJoOTV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖ కేజీహెచ్‌లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య: వేధింపులే కారణమా?

విశాఖపట్నం: కేజీహెచ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అనకాపల్లి ప్రాంతానికి చెందిన బేబీ శివలక్ష్మి కేజీహెచ్‌లో చివరి సంవత్సరం చదువుతోంది. మరో మూడు నెలల్లో కోర్సు ముగిసిపోనుండగా ఈ ఘోరం జరగడంతో శివలక్ష్మి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, భోధనేతర సిబ్బంది from Oneindia.in - thatsTelugu https://ift.tt/36eiSCy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బస్సు కింద పడబోయి.. ఆర్టీసీ కార్మికుడు సూసైడ్ అటెంప్ట్..!

వికారాబాద్ : ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె ఉధృతంగా మారుతోంది. సోమవారం నాడు 24వ రోజుకు చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల నిరసనలు మిన్నంటాయి. పలుచోట్ల వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అదలావుంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ కార్మికుడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MSbFR1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇంత బతుకు బతికి కుక్క చావు అంటే ఇదే, వయాగ్రా మాత్రలతో వేలాది మందిని రేప్ చేసి!

ఇరాక్/వాషింగ్టన్ం: ఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిస్)పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్‌ అల్‌ బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు హతమార్చాయి. సిరియాలోని ఐసిస్‌ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాది హతమైనాడు. ఈ విషయాన్నిదృవీకరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక ట్వీట్‌ చేశారు. వయాగ్రా మాత్రలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pUuudB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దీపావళి వేడుకల్లో అపశృతి .. దేశ రాజధానిలో భారీగా అగ్ని ప్రమాదాలు..!

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకలు కొంత విషాదం మిగిల్చాయి. టపాసుల మోతతో కొన్ని చోట్ల భారీగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. పండుగ సందర్భంగా అపశృతి జరగడంతో ఢిల్లీ వాసుల్లో ఆందోళన కనిపించింది. సదర్ బజార్‌లోని ఒక దుకాణంలో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు వ్యాపించాయి. అయితే ఢిల్లీలో పండుగ పూట అగ్ని ప్రమాదాలకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MSjyWR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన మిలిటెంట్లు: గ్రెనేడ్లతో దాడి..15మందికి తీవ్రగాయాలు

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. సోపూర్ బస్టాండులో గ్రెనేడ్లతో దాడి చేయడంతో పదిహేనుమందికి తీవ్రగాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం సీఆర్‌పీఎఫ్ జవాన్లు శ్రీనగర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొందరు మిలిటెంట్లు దాడి చేసి వారిని గాయపరచిన ఘటన మరువకముందే మరో ఘటన జరగడం ఆందోళన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MRtHmG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దీపావళి రోజే దారుణం: టపాసులు కాలుస్తున్న యువకుడి దారుణ హత్య

భువనేశ్వర్: దీపావళి పండగను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న వేళ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టాపాసులు కాలుస్తున్నాడంటూ ఓ యువకుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. దీపావళి పండగ రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్ సమీపంలోని సుందర్‌పాడ ప్రాంతంలో అమరేశ్ నాయక్ తన స్నేహితులతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NhIupI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎయిర్‌పోర్టు ఉద్యోగులకు ఆల్కహాల్ టెస్టులు..ఎంత మందిపై వేటుపడిందో తెలుసా..?

న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు కలిపి మొత్తంగా 13 మంది ఆల్కహాల్ టెస్టులో విఫలమయ్యారు. సెప్టెంబర్ 16 నుంచి నిర్వహించిన టెస్టుల్లో మొత్తం 13 మంది ఉద్యోగులు బుక్ అయ్యారు. వీరిని మూడునెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. వేటుపడిన వారిలో ఏడుమంది ఇండిగో ఉద్యోగులు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NmKbSV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్టీసీ సమ్మె.. విలీనం ఓవర్ నైట్ పూర్తవుతుందా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె 24వ రోజుకు చేరింది. ఇటు కార్మికులు బెట్టు చేయడం.. అటు ప్రభుత్వం మెట్టు దిగకపోవడం.. మొత్తానికి ఆర్టీసీ సమ్మె పీక్ స్టేజీకి చేరింది. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు కార్మిక సంఘాల జేఏసీ తలపెట్టిన పది రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతటా వివిధ రూపాల్లో నిరసన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JqB5TM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వంశీ! కేసులకు భయపడి ఇలానా? నీది టీడీపీ డీఎన్ఏ: రంగంలోకి కేశినేని నాని, ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: తెలుగుదేశం పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. అంతేగాక, పూర్తిగా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనంగా మారారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pZCYjk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇండియన్ ఐడల్‌లో షూ పాలిష్ చేసుకునే వ్యక్తి ...ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ట్వీట్

ముంబై: ఇండియన్ ఐడల్.. భారత టెలివిజన్ రంగంలో ఓ ఊపు ఊపేస్తున్న రియాల్టీ సింగింగ్ కాంపిటీషన్. ఒక పోటీదారుడు ఇండియన్ ఐడల్ వేదికపై తన గొంతును వినిపించాలంటే ఎన్నో సవాళ్లను అధిగమించి రావాల్సి ఉంటుంది. అలాంటి మెగా షోలో బాతిందాకు చెందిన ఒక సామాన్య యువకుడు తన గొంతుతో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ యువకుడి నేపథ్యం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JsHopM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రధాని మోడీని కదిలించిన సుజిత్ ఉదంతం: సీఎంకు ఫోన్

చెన్నై: తమిళనాడును విషాదంలో ముంచెత్తిన రెండేళ్ల బాలుడు సుజిత్ విల్సన్ ఉదంతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం కదిలించింది. నాలుగు రోజుల కిందట బోరుబావిలో పడిన సుజిత్ కోసం ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి ఆయన ఆరా తీశారు. సోమవారం మధ్యాహ్నం ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి ఫోన్ చేశారు. బాలుడి వెలికితీత పనులను అడిగి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q1mEio viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఫ్రీ.. ఫ్రీ... ఫ్రీ, మహిళలకు మాత్రమే, ఢిల్లీ సీఎం మాస్టర్ ప్లాన్, మెట్రోలో అవకాశం ఇస్తాం!

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీ వాల్ మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభుత్వ బస్సుల్లో (ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పోరేషన్) మంగళవారం మహిళలు ఉచితంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణించవచ్చని ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/32SWWen viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పొదుపు మాట దేవుడెరుగు.. కొంప ముంచిన గోల్డ్ స్కీమ్..!

ముంబై : నెలనెలా కొంత దాచుకుంటే కొంప ముంచింది గోల్డ్ స్కీమ్. ఒక్కరు కాదు ఇద్దరు కాదు బాధితులు వేల సంఖ్యలో ఉండటం గమనార్హం. మధ్య తరగతి ప్రజల ఆశల్ని క్యాష్ చేసుకున్న సదరు సంస్థ ప్రతినిధులు చివరకు బిచాణా ఎత్తేశారు. ముంబైలోని గుడ్‌విన్ జ్యువెల్లరీ సంస్థ మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ఖాతాదారుల జేబులు గుల్ల చేసిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BNkeGv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రోడ్ షోలో డీకే చేతిలో జేడీఎస్ జెండా, మాజీ సీఎం ఫైర్, వైరల్, లవ్ ఎక్కువ, దెబ్బకు దెబ్బ!

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ నిర్వహించిన రోడ్ షోలో ఆయన చేతిలో జేడీఎస్ పార్టీ జెండా ఉన్న ఫోటోలు, వీడియో ఇప్పుడు వైరల్ అయ్యాయి. డీకే. శివకుమార్ చేతిలో జేడీఎస్ పట్టుకుని ఊపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pq1HYM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జమ్మూ కాశ్మీర్ కు యూరోపియన్ పార్లమెంటేరియన్ల బృందం: అసలు కథేంటీ?

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి యూరోపియన్ దేశాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో కలిసి మంగళవారం వారు జమ్మూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/32THm2a viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సిబ్బందితో ఎఫైర్.. పదవికి రాజీనామా చేసిన మహిళా నేత

వాషింగ్టన్: అమెరికా ప్రజాప్రతినిధి క్యాతీ హిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమెపై పలు లైంగిక ఆరోపణలు రావడం హౌజ్ ఎథిక్స్ కమిటీ విచారణ చేపడుతుండటంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. కాలిఫోర్నియా నుంచి డెమొక్రటిక్ అభ్యర్థిగా కొనసాగుతున్న 32 ఏళ్ల క్యాతీ హిల్ తన రాజీనామా లేఖను ట్విటర్‌లో పోస్టు చేశారు. తనపై వచ్చిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NkP4vw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గవర్నర్‌తో మహా ముఖ్యమంత్రి భేటీ.. ప్రభుత్వ ఏర్పాటు కోసమేనా?

ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రస్తుత పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్న శివసేన అధికారం చెరో సగం అంటూ మెలిక పెడుతోంది. 50-50 ఫార్ములా ఎన్నికలకు ముందే మాట్లాడుకున్నామని.. అదే క్రమంలో ప్రభుత్వ పీఠం చెరి సగం పంచుకునే విషయంలో బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నట్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2onhLj0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బాగ్దాదీ వారసుడు పుట్టుకొచ్చాడు: ఐసిస్ చీఫ్ గా సద్దాం హుస్సేన్ కుడిభుజం!

బాగ్దాద్: సిరియాను కేంద్ర బిందువుగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను సాగించిన ఇస్లామిక్ స్టేట్స్ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాదీ వారసుడు పుట్టుకొచ్చాడు. ఇరాక్ కు చెందిన ప్రొఫెసర్ అబ్దుల్లా కార్దాష్ కు ఐసిస్ బాధ్యతలను అప్పగించినట్లు విదేశీ మీడియా వెల్లడించింది. ఈ మేరకు ఇస్లామిక్ స్టేట్స్ ఓ అధికారిక ప్రకటన చేసిందని పేర్కొంది. ఇరాక్ మాజీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PoLhjx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చర్చిలో వీధికుక్కలు... ఎలా వచ్చాయి ఎవరు తీసుకొచ్చారు..?

కుక్కలు పాపం నోరులేని జీవాలు. ఒక ముద్ద పెడితే ఎంతో విశ్వాసం చూపిస్తాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు ఎంత విశ్వాసం చూపిస్తాయో వీధి కుక్కలు కూడా అంతే విశ్వాసం చూపిస్తాయి. బ్రెజిల్‌లో ఓ చర్చి పాస్టర్ సర్వీసుకు వీధికుక్కలను తీసుకొచ్చారు. ఇది చూసి ప్రార్థనకు హాజరైన భక్తులు అవాక్కయ్యారు. వీధి కుక్కలను చర్చిలోపలికి తీసుకురావడం ఏంటని విస్తుపోయారు. కానీ దీని వెనక అసలు కారణం మరొకటి ఉంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PpKgri viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బాగ్దాదీ నిజంగానే మరణించాడా: నమ్మబుద్ధేయట్లేదంటోన్న పాకిస్తాన్ మాజీ!

ఇస్లామాబాద్: భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాదీ ఆత్మహత్య చేసుకుని మరణించాడంటే పాకిస్తాన్ కు నమ్మబుద్ధేయట్లేదట. నిజంగానే అల్ బాగ్దాదీ మరణించాడా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తోందట. ఈ విషయాన్ని ఆ దేశా మాజీ హోమ్ శాఖ మంత్రి, ప్రస్తుత సెనెటర్ రెహ్మాన్ మాలిక్ వెల్లడించారు. అతని మరణ వార్తను ఇస్లామిక్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BPqjCq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వంశీ రెండో లేఖకు చంద్రబాబు సమాధానం ... బుజ్జగించేందుకు రంగంలోకి అధిష్టానం

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని వంశీ తనపై, తన అనుచరులపై వేధింపులు కొనసాగుతున్నాయని, అందుకే రాజకీయాల నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నానని రాజీనామా లేఖ టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపించగా, చంద్రబాబు స్పందిస్తూ రాజీనామాపై పునరాలోచించాలని సూచించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2omX7PZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

50:50: శివసేనకు పెరుగుతున్న మద్దతు, మీతోనేనంటూ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు

ముంబై: తమకు కూడా రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి కూర్చి కావాలంటూ పట్టుబడుతున్న శివసేన పార్టీకి మరో చిన్నపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే మద్దతు ఇస్తామని ప్రకటించారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన ఈ ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతిస్తున్నట్లు శనివారం వెల్లడించారు. ఈ మేరకు శివసేన అధినే ఉద్ధవ్ థాక్రేకు ప్రహర్ జనశక్తి పార్టీ అధినేత, అచల్పూర్ ఎమ్మెల్యే బచ్చు from Oneindia.in - thatsTelugu https://ift.tt/31TOD0l viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హర్యానా సీఎంగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన మనోహర్ లాల్ ఖత్తర్

మనోహర్ లాల్ ఖత్తర్ హర్యానా ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ సత్యదియో నరేన్ ఆర్య ప్రమాణస్వీకారం చేయించారు.ఆయనతో పాటు ఉప బీజేపీకి మద్దతు ఇస్తున్న జెజెపీ నేత దుశ్యంత్ చౌతలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి ప్రమాణ స్వీకారానికి దుశ్యంత్ తండ్రి, ఇటివలే జైలు నుండి పెరోల్ పై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ohUWNA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బాగ్దాది ఆత్మహత్య చేసుకున్నాడా? అమెరికా సైన్యం చేతుల్లో చావకూడదనే

న్యూయార్క్: భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాది హతమైనట్లు వచ్చిన వార్తల్లో కొత్త కోణం ఒకటి బహిర్గతమైంది. బాగ్దాది ఆత్మహత్య చేసుకున్నట్లు తాజా వార్తలు వెలువడ్డాయి. అమెరికా సైనిక బలగాల చేతుల్లో హతం కాకూడదనే ఉద్దేశంతో బాగ్దాది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని విదేశీ మీడియా అభిప్రాయపడింది. సిరియాలోని ఇడ్లిస్ ప్రావిన్స్ లో తన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BL49ky viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చర్చలపై ఐఏఎస్‌‌లు అబద్దాలు : ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ అధికారులతో జరిగిన చర్చలు అర్థంతంగా ముగిసిన విషయం తెలిసిందే.. అయితే చర్చల్లో భాగంగా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. చర్చల్లో అర్థంతరంగా కార్మికులే వెళ్లిపోయారని చర్చల్లో పాల్గోన్న ఐఏఎస్ అధికారుల బృందం ప్రకటించింది. అయితే అధికారులు అబద్దాలు చెబుతున్నారని, తాము ఎప్పుడు చర్చలు పిలిచినా రావడానికి సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అబద్దాలు చెబుతున్నారని కార్మిక నాయకులు విమర్శించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36a6vHS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆయిల్ కూడా కల్తీ.. గుట్టుచప్పుడు కాకుండా దందా.. టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు

కల్తీకి కాదేది అనర్హం అని కేటుగాళ్లు అంటున్నారు. బియ్యం, ఉప్పు, పప్పు కల్తీ ఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల కారం కూడా కల్తీ చేయడం చూసి వినియోగదారులు నోరెళ్లబెట్టారు. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ కూడా కల్తీ ఘటన కలకలం రేపుతుంది. హైదరాబాద్ నడిబొడ్డున కల్తీ మాఫియా విజృంభిస్తోంది. దీంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WfUV9s viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు: సమస్యాత్మకమైన రాజౌరి సెక్టార్ లో అడుగు

శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పాకిస్తాన్ సరిహద్దుల్లో అడుగు పెట్టారు. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఆయన దీపావళి వేడుకలను నిర్వహించనున్నారు. బాణాసంచాను కాల్చనున్నారు. దీపావళి వేడుకల్లో పాల్గొనడానికి ఆదివారం మధ్యాహ్నం ఆయన రాజౌరి సెక్టార్ కు చేరుకున్నారు. రక్షణపరంగా ఈ సెక్టార్ అత్యంత సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతం ఇది. జమ్మూ కాశ్మీర్ లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/34bG2rL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పచ్చనికాపురంలో చిచ్చు: భార్య ఉండగానే మరొకరితో.. హతమార్చేందుకు యత్నం..?

పచ్చని కాపురంలో సోషల్ మీడియా చిచ్చుపెట్టింది. దంపతులను వీడదీసి.. ఏడబాటుకు గురిచేసింది. టిక్‌టాక్ యాప్ ఓ కాపురాన్ని కూల్చిన ఘటన కలకలం రేపింది. ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపింది. దంపతులను వీడదీసి.. మట్టుబెట్టేవరకు వెళ్లింది. పోలీసులు రంగప్రవేశంతో గొడవసద్దుమణిగిన.. భార్యభర్తలు మాత్రం విడిపోయే పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సత్యరాజు భార్యభర్తలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/32SrcWz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వాహనదారులకు షాక్: డీజిల్, పెట్రోల్ బదులు నీరు కొట్టి పంపిస్తున్నారు! ఏం జరిగిందంటే.?

విజయనగరం: ఇటీవలి కాలంలో పెట్రోల్ బంకుల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో రీడింగ్ చూపిస్తున్నప్పటికీ ఆ మేరకు పెట్రోల్ వాహనాల్లోకి మాత్రం వెళ్లడం లేదు. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ పోయాలంటూ వినియోగదారుడు కోరితే సగం మాత్రమే పోసి ఆపేస్తున్నారు. అయితే, రీడింగ్ మాత్రం లీటర్ పూర్తయినట్లు చూపించడం గమనార్హం. ఇలా చేయడంతో పలు ప్రాంతాల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/36bdq3C viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దీపావళీకి దేశీయ వస్తువులనే కొనండి.. ప్రధాని మోడీ పిలుపు

దీపావళీ సంధర్భంగా దేశీయ ఉత్పత్తులను మాత్రమే కొనాలని ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీపావళీ సంధర్భంగా ప్రతి ఒక్కరు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారని, అయితే ఈ దీపావళీకి మన చేనేత కార్మికులు తయారు చేసిన ఖాదీ బట్టలను కొనుగోలు చేయడం ద్వార వారికి చేయూతనిచ్చినట్టు అవుతుందని అన్నారు.ఆదివారం నాడు రేడియో ద్వార మాట్లాడిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MOtW1C viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వా..వా.. తలైవా: తన కోసం కాదు సుజిత్ కోసం ప్రార్థించండంటోన్న రజినీ..!

చెన్నై: కోలీవుడ్ వెండితెర ఇలవేల్పు, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. సుమారు 70 అడుగుల లోతు మేర బోరుబావిలో చిక్కుకుని పోయిన రెండేళ్ల సుజిత్ విల్సన్ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సుజిత్ సురక్షితంగా ప్రాణాలతో తిరిగి రావాలని కోరుతూ ప్రార్థించాలని తన అభిమానులకు సూచించారు. సుజిత్ ప్రాణాలతో వస్తాడనే తాను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2okiVf6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కుమారుడి పట్టాభిషేకం.. కళ్లారా చూసేందుకు... జైలు నుంచి వచ్చిన తండ్రి.. పెరోల్‌పై వివాదం

హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం పదవీ దుష్యంత్ చౌతాలా చేపట్టనున్నారు. దీంతో జైలులో ఉన్న ఆయన తండ్రి అజయ్ చౌతాలా పెరోల్ మీద బయటకొచ్చారు. రెండువారాల తర్వాత ఆయన తిరిగి జైలుకు వెళ్లనున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pZgLlr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అన్నతో కలిసి వెళ్లింది..అస్తిపంజరమై కనిపించింది: 16 ఏళ్ల విద్యార్థిని విషాదాంతం..

బెంగళూరు: రెండు వారాల కిందట తన సొంత సోదరుడితో కలిసి వెళ్లిన ఓ విద్యార్థిని అస్తిపంజరమై కనిపించిన ఉదంతం ఇది. కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. అదృశ్యమైన ఆ విద్యార్థిని అస్తిపంజరాలను పోలీసులు శనివారం రాత్రి గుర్తించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిర్వహించిన డీఎన్ఏ టెస్టులో ఆ అస్తిపంజరం కనిపించకుండా పోయిన విద్యార్థినిదేనని తేలింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BKQES3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దీపావళి ఆఫర్: రూ. 1కే షర్ట్, రూ. 10కే నైటీ, జనం బారులు

చెన్నై: పండగలు వచ్చాయంటే వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు ఆఫర్లు ప్రకటించడం సాధారణ విషయమే. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు పోటీ పడి మరీ ఆఫర్లను ప్రకటిస్తారు. డిస్కౌంట్ల అంటూ వినియోగదారులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NjfTjA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

TSRTC STRIKE:రెండోరోజుకి చేరిన కూనమనేని దీక్ష, మద్దతు తెలిపిన టీడీపీ, వీహెచ్..

ఆర్టీసీ కార్మికుల సమ్మె 23వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మెకు మద్దతుగా సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. సీపీఐ పార్టీ కార్యాలయంలో కూనమనేని సాంబశివరావు చేపట్టిన దీక్ష రెండోరోజుకు చేరింది. దీక్షకు టీడీపీ, కాంగ్రెస్ నేత వీహెచ్ మద్దతు ప్రకటించారు. సమ్మె విషయంలో ప్రభుత్వం పట్టు, విడుపుగా వ్యవహరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సూచించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nk6pok viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీలో చేరనున్న బాలకృష్ణ ఆప్తమిత్రుడు: ముహూర్తం చూసుకుంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ఒంగోలు: తెలుగుదేశం పార్టీకి మరో విఘాతం. కృష్ణాజిల్లా గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపులు సారించిన నేపథ్యంలో.. మరో నాయకుడు కూడా అదే బాటలో నడవడానికి సిద్ధపడ్డారు. ఆయనే కదిరి బాబూరావు. ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే. టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు ఆప్తమిత్రుడు. తెలుగుదేశం పార్టీకి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pgIgHl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో గన్నవరం హీట్: కార్యకర్తలతో యార్లగడ్డ భేటీ, ఇటు వంశీ కూడా..

ఏపీలో గన్నవరం రాజకీయాలు కాకరేపుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీమోహన్ సీఎం జగన్‌ను కలవడంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వంశీ వైసీపీలో చేరడాన్ని వైసీసీ నియోజకవర్గ ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వంశీ పార్టీలో చేరితే కార్యకర్తలు మనోనిబ్బరం కోల్పోతారని.. గత ప్రభుత్వ హయాంలో కేసులు పెట్టి వేధించారని యార్లగడ్డ చెప్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36d57o2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గులాబీ నుండి తెలుపుకు మారిన టీఎమ్‌యూ జెండా

తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ అనుబంధ విభాగం తన జెండా రంగును మార్చుకుంది. ఇప్పటి వరకు ఉన్న గులాబి రంగును తొలగించి తెల్లరంగు జెండాను అవిష్కరించేందుకు సిద్దమైంది. నేడు జరిగిన టీఎమ్‌యూ అవిర్భావ దినోత్సవ వేడుకల్లో మారిన జెండాతో ఎగరవేశారు. దీంతో ప్రభుత్వంపై మరింత పోరాటాన్ని ఉదృతం చేసేందుకు కార్మికులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ne9kz6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Rajiv Gandhi Assassination: జైలులోనే హంతకురాలి నిరాహార దీక్ష

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన నళిని శ్రీహరన్ వేలూరు జైలులో జీవిత ఖైతు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. హత్య కేసులో తాను, తన భర్త 28ఏళ్లకుపైగా జైలు శిక్ష అనుభవిస్తున్నామని, కాబట్టి తమను వెంటనే విడుదల చేయాలంటూ జైలులోనే మరోసారి నిరాహార దీక్షకు దిగింది. శుక్రవారం రాత్రి నుంచి అన్నపానీయాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pZayG8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Follow live: Packers visit Chiefs, looking to win fourth straight game

null from www.espn.com - TOP https://ift.tt/36dRFQv via

Follow live: Gerrit Cole, Astros aim to win third straight vs. Nationals

null from www.espn.com - TOP https://ift.tt/2Whmy1S via

Sources: Texans fear Watt tore pec; out for year

J.J. Watt suffered the injury midway through the second quarter and was ruled out of the game after halftime. from www.espn.com - TOP https://ift.tt/2BOKTmq via

"Killed Your Creature": Iran Minister To US On Killing Of ISIS Founder

An Iranian Minister on Sunday hit out at US President Donald Trump, who earlier in the day announced that US Special Forces had cornered and eliminated ISIS terrorist Abu Bakr al-Baghdadi in a raid in... from NDTV News - Special https://ift.tt/34cL2MN via

Bill Belichick gets 300th NFL win with familiar formula

The Patriots forced three early turnovers paving the way for their coach to get his milestone win. from www.espn.com - TOP https://ift.tt/36c2S44 via

ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు: 1539 అప్రెంటిస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్ టెక్నికల్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 నవంబర్ 2019. సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/31T7jO9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

TSRTC STRIKE:ఆర్థికభారం లేని డిమాండ్లకు ఓకే, జేఏసీ నేతల ఫోన్లు స్విచాఫ్, చర్చలు వీడియో రికార్డింగ్

ఆర్టీసీ సమ్మె తర్వాత ప్రభుత్వం కార్మిక సంఘ నేతలను తొలిసారి చర్చలకు ఆహ్వానించింది. ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మిక నేతలతో చర్చలు జరుపుతోంది. రెండు గుర్తింపు సంఘాలను ఆహ్వానించాలని హైకోర్టు సూచించడంతో.. ప్రభుత్వం నలుగురు నేతలకే ఆహ్వానం పంపించింది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రాజారెడ్డి, సీఎస్ రావు, వాసుదేవరావు మాత్రమే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NdqRHr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు, బీజేపీ హవా, బహిష్కరణ, ఇండిపెండెట్స్ కింగ్ మేకర్స్!

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత మొదటి సారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లో పార్టీలను పక్కన పెట్టి స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు మొదటి స్థానంలో, బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. 1947 తరువాత జమ్మూ కాశ్మీర్ లో మొదటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pj9MUu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముహూర్తం ఫిక్స్: హర్యానా సీఎంగా ఖట్టర్..డిప్యూటీగా దుష్యంత్ ప్రమాణాస్వీకారం

హర్యానా: హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి మనోహర్‌లాల్ ఖట్టర్ వరుసగా రెండో సారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంగా మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదివారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకుముందు ఖట్టర్‌ను బీజేపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wdgg3u viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నవాజ్ షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి ఆసుపత్రి పాలు అయ్యాడు. శనివారం మధ్యహ్నం ఆయనకు గుండెపోటు రావడంతో లాహోర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా జైల్లో ఉన్న నవాజ్‌షరీఫ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇటివలే ఆయన పెరోల్ మీద బయటకు వచ్చాడు. గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న మాజీ పాక్ ప్రధాని నవాజ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3455y1M viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హర్యానాలో గోపాల్ కందా మద్దతు తీసుకోబోం.. నేరచరిత్ర అని కొత్త పల్లవి అందుకున్న రవిశంకర్

బోడి మల్లన్న సామెత ప్రస్తుత రాజకీయాలకు కరెక్టుగా సరిపోతోంది. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తూ సిద్ధాంతాలకు రాజకీయ పార్టీలు, నేతుల తూట్లు పొడుస్తున్నారు. హర్యానాలో ఏ పార్టీ మెజార్టీ రాకపోవడంతో.. అధికార బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తెగ ప్రయత్నాలు చేసింది. నేరచరిత్ర తదితర అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. కానీ జేజేపీ మద్దతు ఇస్తామని చెప్పడంతో కొత్త పల్లవి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NfWJLv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఐఫోన్‌పై ట్రంప్ అసంతృప్తి...యాపిల్ సీఈఓకు ట్వీట్, ఏం చేశాడంటే.?

వాషింగ్టన్: ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్‌ను తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. ఐఫోన్ ఒక స్టేటస్‌కు సింబల్‌గా మారింది. చాలామంది వీవీఐపీల చేతిలో ఐఫోన్ ఉండాల్సిందే. బడాబాబులైతే ఐఫోన్ లేటెస్ట్ మోడల్ లేనిదే కాలు బయటకు పెట్టరు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఐఫోన్‌కు కస్టమరే. అయితే కొత్తగా వచ్చిన ఐఫోన్ మోడల్స్ ఫోన్లపై హోమ్ బటన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/364IgL8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వెంటపడి ప్రేమించావు! ఇప్పుడేమో ముఖంచాటేస్తావా?: యువకుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి.. తను ప్రేమించిన వ్యక్తిపై యాసిడ్ దాడికి పాల్పడింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JojlIK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం మీద కేసు, విచారణకు డేట్ ఫిక్, ఆపరేషన్ కమల, ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఆఫర్ !

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద నమోదైన కేసు విచారణకు డేట్ ఫిక్స్ అయ్యింది. బీఎస్. యడియూరప్ప కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆపరేషన్ కమలకు తెర లేపీ ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఎర చూపి గాలం వేశారని ఆరోపిస్తూ జేడీఎస్ పార్టీ కర్ణాటక కార్యదర్శి శరణగౌడ కేసు నమోదు from Oneindia.in - thatsTelugu https://ift.tt/340UNgT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఫుడ్ ఆర్డర్‌కు తప్పని వివక్ష.. హిందుయేతరుడు తీసుకొచ్చాడని కస్టమర్ నో.. పోలీసులకు ఫిర్యాదు

కుల, మత, వర్ణ వివక్ష రక్కసి జాఢలు పైత్యం ఎక్కువవుతోంది. పల్లెల్లోనే కాదు నగరాల్లో కూడా పెచ్చుమీరుతోంది. తాజాగా విశ్వనగరి భాగ్యనగరంలో జరిగిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ తీసుకొచ్చింది ముస్లిం అని తీసుకోక కస్టమర్ తన పైత్యాన్ని చూపించాడు. ఆహారాన్ని స్వీకరించకుండా తీసుకొచ్చిన వ్యక్తిని అవమానించాడు. భోజనప్రియులు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PmXrt8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వల్లభనేని వంశీ రాకను వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు .. టెన్షన్ లో అనుచరులు

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గం నుండి వంశీ పై పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావుకు టెన్షన్ మొదలైంది. వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం ఖాయమని ఆయనకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవి ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా తను పట్టు కోల్పోతానని యార్లగడ్డ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pjbnd9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం పదవి పై తేల్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాదు: శివసేన

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు విడుదలై రెండురోజులు మాత్రమే అయ్యింది. ఇక బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ సంపాదించింది. ఇక ప్రభుత్వం ఏర్పాటే తరువాయి అనుకుంటున్న సమయంలో శివసేన పార్టీ మరో బాంబు పేల్చింది. ఇప్పటికే మంత్రి పదవులతో సహా మిగతా పదవులు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పంథాలో పోతున్న శివసేన తాజాగా ఆ పార్టీ అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Plc1Br viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎమ్ఐఎమ్ గెలవడం వల్ల జిన్నా భావజాలం వ్యాప్తి : కేంద్రమంత్రి

ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ గెలవడం వల్ల మహ్మద్ ఆలీ జిన్నా భావజాలం వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేత కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు రోజుల క్రితం వెలువడిన ఉప ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ అభ్యర్థిని ప్రజలు గెలిపించడం చాల ప్రమాదకరమని అయన అన్నారు. ఆ పార్టీ గెలవడం బీహార్‌లో సామాజిక సమగ్రతకు భంగం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2We8BBO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

tsrtc strike:ఏపీలో ఎలా సాధ్యం.. తెలంగాణలో ఎందుకు కాదు.. ఆర్టీసీ విలీనంపై సురవరం

ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానం సరికాదని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. కార్మికుల హక్కులను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రోడ్డు రవాణా సంస్థ అనేది వ్యాపార వ్యవస్థ కాదని.. ప్రజా రవాణా అనే విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నేత కూనమనేని సాంబశివరావు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JpIgLX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విదేశాల్లో మెడికల్ డిగ్రీలు కానీ.: మనదేశ పరీక్షలో మాత్రం పాసవడం లేదు, 85శాతం మంది ఫసక్కే!

న్యూఢిల్లీ: మనదేశం నుంచి వెళ్లి విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే, విదేశాల్లో చదివి వైద్య విద్యను చదివిన చాలా మంది విద్యార్థులు భారతదేశంలో ప్రొక్టిస్ చేసుకునేందుకు లైసెన్స్ పొందడంలో మాత్రం విఫలమవుతుండటం గమనార్హం. కేవలం 15శాతం మంది మాత్రమే ఈ లైసెన్స్ పొందడం గమనార్హం. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2p5Wxqr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో మరో జాబ్ నోటిఫికేషన్ .. నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ నిరుద్యోగ యువతకు మరోమారు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పధకాలు ప్రజల దగ్గరకి నేరుగా చేరాలనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఇటీవల కాలంలో గ్రామ వాలంటీర్ పోస్ట్ లను, సచివాలయ ఉద్యోగాల భర్తీ చేపట్టి from Oneindia.in - thatsTelugu https://ift.tt/32P7s6o viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హుజుర్‌నగర్‌ సభకు మరోసారి వర్షం అడ్డంకి...! సాయంత్రం 4 గంటలకు సభ

హుజుర్‌నగర్‌లో నేడు తలపెట్టిన టీఆర్ఎస్ ప్రజా కృతజ్ఞత సభకు మరోసారి వర్షం అడ్డంకిగా మారింది. సభా ప్రాంగణం అంతా బురదమయంగా మారింది. మరోవైపు సభ ప్రాంగణంలో వేసిన కుర్చీలు ఇతర సామాగ్రీ తడిసి ముద్దయ్యాయి. కాగా సాయంత్రం నాలుగు గంటలకు సభ జరగాల్సి ఉంది. దీంతో సీఎం సభకు వెళతారా లేదా రద్దు చేస్తారా అనేది తేలాల్సి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PieSLv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Prakash Ambedkar's Party Prevented Us From Winning, Says Congress

Prakash Ambedkar-led Vanchit Bahujan Aghadi (VBA) ate into the votes of the Congress-NCP and ensured defeat of the opposition alliance in 25 assembly seats in Maharashtra, the Congress alleged on... from NDTV News - Special https://ift.tt/2PlKAra via

Prakash Ambedkar's Party Prevented Us From Winning, Says Congress

Prakash Ambedkar-led Vanchit Bahujan Aghadi (VBA) ate into the votes of the Congress-NCP and ensured defeat of the opposition alliance in 25 assembly seats in Maharashtra, the Congress alleged on... from NDTV News - Special https://ift.tt/2PlKAra

Petrol, Diesel Prices Cut Across Metros, Check Rates Here

Petrol, diesel prices: Currently, the prices of petrol and diesel are reviewed by oil marketing companies such as state-run Indian Oil on a daily basis. from NDTV News - Special https://ift.tt/2WfH6rw via

Petrol, Diesel Prices Cut Across Metros, Check Rates Here

Petrol, diesel prices: Currently, the prices of petrol and diesel are reviewed by oil marketing companies such as state-run Indian Oil on a daily basis. from NDTV News - Special https://ift.tt/2WfH6rw

Follow live: Astros turn to bullpen looking to even series with Nationals

After a 4-1 win in Game 3, AJ Hinch and the Astros are seeking to avoid a 3-1 deficit in Game 4 of the World Series from Washington, D.C. from www.espn.com - TOP https://ift.tt/31Ob4Ep via

Man throws water bottle at McGregor after insult

Conor McGregor had a water bottle thrown in his direction during a heated verbal exchange with a man who expressed anger at the Irishman's insults of Dagestan and its people. from www.espn.com - TOP https://ift.tt/36dFNhJ via

నార్సింగిలో మహిళ కిడ్నాప్, అత్యాచారం

హైదరాబాద్‌లో మరోసారి కామంధులు రెచ్చిపోయారు. ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సాముహిక అత్యాచారం చేశారు. అనంతరం మహిళలను వదిలివేసి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అత్యాచారానికి గురైన మహిళ కేకలు వేయడంతో దుండగులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్తానికులు వచ్చి ఆమేకు కాపాడారు. హైదరాబాద్ శివారులో శుక్రవారం మరోదారుణం చోటుచేసుకుంది. నార్సింగి ప్రాంతంలోని పుప్పాలగూడలో ముగ్గురు from Oneindia.in - thatsTelugu https://ift.tt/32XaW73 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ బాత్రూంకు 48 లక్షల ఖర్చా?: పేర్ని నానికి వర్ల కౌంటర్

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పేర్ని నానిపై వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు రూ. 10 కోట్లు ఖర్చు చేశారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్ కేబినెట్ మంత్రులు అబద్ధాలే మాట్లాడుతున్నారని అన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/366ufN2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హుజుర్‌నగర్‌కు సీఎం కేసీఆర్.. ప్రజా కృతజ్ఞత సభ.. వరాల మూట ఇచ్చేనా?

సూర్యాపేట : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 88 స్థానాల్లో రెపరెపలాడిన గులాబీ జెండా.. హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43 వేలకు పైగా ఓట్లతో బంపర్ మెజార్టీ సాధించడం పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపింది. ఆ మేరకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం (24.10.2019) నాడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/32OGBHs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీఎస్ఆర్టీసీ సమ్మె, కోర్టు నివేదికపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం

ఆర్టీసీ కార్మికుల సమస్యపై ఏర్పడిన అధ్యయన కమిటీ నివేదికను అధికారులు సీఎం కేసీఆర్‌కు అందించారు. దీంతో ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మ కూడ పాల్గోన్నారు. కార్మికుల సమస్యలపై కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో వాదనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల from Oneindia.in - thatsTelugu https://ift.tt/341nzhd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ బదిలీ, జమ్ముకు గిరీశ్, లడాఖ్‌కు రాధాకృష్ణ, 31 నుంచి బాధ్యతలు

జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను గోవాకు గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించింది. మాజీ ఐఏఎస్ అధికరులు గిరీశ్ చంద్ర ముర్ము, రాధాకృష్ణ మథూర్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 31వ తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జమ్ముకశ్మీర్, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MMyndC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పీవోకే, గిల్గిత్ బాల్టిస్థాన్‌ను కలిపితేనే పూర్తి జమ్మూకాశ్మీర్: ఉగ్రవాదుల చేతిలోనే ఉన్నాయంటూ ఆర్మీ

న్యూఢిల్లీ: పీవోకే, గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతాలను పాకిస్థాన్ దురాక్రమణ చేసిందని భారత రక్షణ దళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) వాస్తవానికి పాకిస్థాన్ నియంత్రణలో లేదని, ఇప్పుడు అది ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని వ్యాఖ్యానించారు. గిల్గిత్ బాల్టిస్థాన్, పీవోకే ప్రాంతాలను కలిపితేనే పూర్తి జమ్మూకాశ్మీర్ రాష్ట్రమని, కానీ, ఆ రెండు ప్రాంతాలను పాకిస్థాన్ ఆక్రమించుకుందని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qMsJ2v viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

39 మందిని మంచులో గడ్డకట్టించి హత్య చేశారు... ఎస్సెక్స్‌ ట్రక్కు విషాదం

లండన్‌లోని కంటైనర్‌లో లభించిన 39 మృతదేహాలు లభించిన ఘటనపై దిగ్భాంత్రి కల్గించే అంశాలు బయటపడ్డాయి. కంటైనర్‌లో లభించిన మృతదేహాలన్ని చైనీయులవని చెబుతున్నారు. వీరందరిని గడ్డగట్టించిన మంచులో పెట్టి అంత్యంత దారుణంగా హతమార్చినట్టు చెబుతున్నారు. వారందరిని _25 డిగ్రీల వాతవరణంలో రక్తం గడ్డకట్టేలా ఉంచి హత్య చేశారని పోలీసులు తెలిపారు. కాగా మృత దేహాల్లో 38 మంది పెద్ద from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NburSp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..!పవన్ క్యారెక్టర్ తో వర్మ చెలగాటం..!తేడా వస్తే అంతే అంటున్న సైనికులు..!!

హైదరాబాద్ : ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా రాంగోపాల్ వర్మ విభిన్న దర్శకుడు. అండర్ వల్డ్ మాఫియా సంస్కృతిని కళ్లకు కట్టినట్టు చూపాలన్నా, ఫాక్షన్ కక్షలను కసి దీరా తెరకెక్కించాలన్నా, వీధి రౌడీల మర్డర్లను రోమాలు నిక్కబొడుచుకునేలా చిత్రీకరించలన్నా, ఆడదాని అందాలను కైపెక్కేట్టు విర్ణించాలన్నా వర్మ తర్వాతే ఎవరైనా..! ఇలాంటి వైవిద్య దర్శకుడు తెలుగు వెండి తెరపైన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pj2Q4v viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షైన్ ఆస్పత్రి ఎండీ అరెస్ట్.. కోర్టు నుంచి రిమాండ్‌కు.. మరో నలుగురిపై కేసు

నాలుగు నెలల చిన్నారి మృతికి కారణమైన షైన్ హాస్పిటల్ ఎండీ సునీల్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నామనే అంశంపై గోప్యత పాటించారు. కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌లోకి తీసుకున్నారు. సునీల్‌తోపాటు మరో నలుగురిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో ప్రమాదానికి సంబంధించి వైద్యశాఖ అధికారులు పూర్తి నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి యాజమాన్యానిదే from Oneindia.in - thatsTelugu https://ift.tt/368Z6IH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

TSRTC Strike: కేసీఆర్ మెగా ప్లాన్..ఎమ్మెల్యే, ఎంపీలకు కొత్త బాధ్యతలు, సక్సెస్ ఐతే ఇక అంతే!

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ ఎమ్మెల్యేలకు మరో కొత్త బాధ్యతలను అప్పగించారు. ఆర్టీసీ సమ్మెకు ముగింపు అంటే ఆర్టీసీకి ముగింపు పలకడమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు సమ్మె చేస్తున్న కార్మికులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. TSRTC Strike: ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం: అశ్వద్ధామ రెడ్డి స్పందన ఇది from Oneindia.in - thatsTelugu https://ift.tt/2phdOgj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీతో జేజేపీ జట్టు..? కాంగ్రెస్‌ని కాదని కమలంతో దోస్తి..!!

హర్యానా రాజకీయాల్లో పూటకో ట్విస్ట్ నెలకొంటుంది. బీజేపీ అధికారం చేపట్టడం లాంఛనమే అయినందున.. 10 సీట్లు గెలుచుకున్న జేజేపీ కూడా మద్దతు ఇస్తామని ప్రకటించింది. దీంతో మనోహర్ లాల్ ఖట్టర్‌ ప్రభుత్వ పరంగా తిరుగులేకుండా పోతోంది. ఇప్పటికే ఇండిపెండెంట్ల మద్దతు కూడా ఉన్నందున బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు నల్లేరు మీద నడకే అవనుంది. హర్యానాలో మొత్తం 90 from Oneindia.in - thatsTelugu https://ift.tt/363nM5q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్‌లో కలకలం.. మళ్లీ చెడ్డీగ్యాంగ్ అరాచకం

హైదరాబాద్ : భాగ్యనగరంలో చెడ్డీగ్యాంగ్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. దొంగతనాలకు వచ్చి అడ్డు తిరిగిన వాళ్లను అడ్డంగా లేపేసే డేంజర్ చెడ్డీగ్యాంగ్ సభ్యులు ఇదివరకు హైదరాబాద్‌లో అలజడి సృష్టించారు. అయితే పోలీసులు అప్రమత్తం కావడంతో ఇటీవల వారి ఆటలు సాగడం లేదు. తాజాగా నగర శివారులో మరోసారి చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోవడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PkR8Gu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్టీసీ సమ్మెపై మరోమారు షాకింగ్ కామెంట్స్ చేసిన జయప్రకాశ్ నారాయణ్ ... ఏమన్నారంటే

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ ఫలితం తర్వాత మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై, కార్మిక సంఘాల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MJZGFh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసీఆర్‌కు చంద్రబాబు గతే పడుతోంది : లక్ష్మణ్

నంద్యాల ఉప ఎన్నికల్లో భారి మెజారిటితో గెలిచిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టిన గతే సీఎం కేసీఆర్‌కు కూడ పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చరించారు. ఇక కేసీఆర్ కూతురు కవిత ఓడిపోతే సీఎం కేసీఆర్ కనీసం ప్రెస్‌నోట్ కూడ విడుదల చేయలేదని, ముగ్గురు ఎమ్మెల్సిలు ఓడిపోయినప్పుడు కూడ మీడియా సమావేశం పెట్టలేని కేసీఆర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NfD9Pt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్టీసీ సమ్మెపై బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేత పొన్నం..బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలా?

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ బిజెపి ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చొరవ తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు. 21 రోజుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ZhRwr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు: బెజవాడ దుర్గమ్మకు 101 కొబ్బరికాయలు

హైదరాబాద్/విజయవాడ: తెలంగాణలోని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు టీఆర్ఎస్ అభిమాని కొణిజేటి ఆదినారాయణ. హుజూర్‌నగర్‌ బరిలో 251 మంది సర్పంచ్‌లు: అదే బాటలో లాయర్లు: ఏ పార్టీకి నష్టం..! from Oneindia.in - thatsTelugu https://ift.tt/32OsyBN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో మద్యం కొరత .. వారం రోజులకే ఉన్న స్టాక్ .. అసలు కథ ఇదే !!

ఏపీలో మందుబాబులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏపీలో ఇక మద్యం వారం తర్వాత లభించదేమో అన్న పరిస్థితి తాజాగా నెలకొంది. ఏపీ సర్కార్ ఇప్పటికే మద్యపాన నిషేధం దిశగా ఒక్కొక్క అడుగు వేస్తున్న తరుణంలో, ఏపీ సర్కార్ ఊహించనటువంటి పరిణామం ఇప్పుడు చోటు చేసుకుంది. దీంతో మందుబాబులకు ముందు ముందు లిక్కర్ కష్టాలు కలగనున్నాయా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MK6HpC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం వ్యాఖ్యలతో అట్టుడుకుతున్న తెలంగాణ..! కేసీఆర్ పై మండిపడ్డ ప్రతిపక్ష నేతలు..!!

హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఆర్టీసి ఉద్యోగుల గురించి, సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల గురించి మాట్లాడిన తీరును ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. చంద్రశేఖర్ రావు నియంతలా వ్యవరిస్తున్నారని, ఒక ముఖ్యమంత్రి స్దాయిలో మాట్లాడాల్సిన మాటలు కాదిని విమర్శిస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత సీఎం చంద్రశేఖర్ రావు ఆర్టీసి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nb8Edz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హర్యానా క్యాబినెట్‌లో గోపాల్ కందాకు నో ప్లేస్..? గత చరిత్ర నేపథ్యంలో...

హర్యానా రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్లు కీ రోల్ పోషిస్తున్నారు. జేజేపీ నేత దుష్యంత్ చక్రం తిప్పుదామని అనుకొన్న.. బీజేపీ వేగంగా స్పందించడంతో కాంగ్రెస్-జేజేపీ ప్రభుత్వం అనే అంశం కలగానే మారిపోయింది. అయితే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గోపాల్ కందాపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన క్యాబినెట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BGKPFf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహారాష్ట్రకు మరో వాయు\"గండం\": తీర ప్రాంతం వైపు దూసుకొస్తున్న క్యార్ తుఫాను

ముంబై: మహారాష్ట్రలో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ క్యార్ తుఫాను రూపంలో ఆ రాష్ట్రాన్ని కబళించేందుకు వస్తున్నాయి. క్యార్ తుఫానుతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర తీరప్రాంత జిల్లాలు అయిన రత్నగిరి, సింధుధుర్గ్‌లలో రానున్న 12 గంటల్లో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MKCBlU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సుజనా చౌదరితో కరణం బలరాం భేటీ ... నేతల వరుస భేటీలతో టీడీపీలో టెన్షన్

టిడిపి నుండి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి టిడిపిని టార్గెట్ చేస్తున్నారా? టిడిపి నేతలను బిజెపి లో చేర్చుకోవడానికి సుజనా చౌదరి పావులు కదుపుతున్నారా? అన్న అనుమానాలు తాజా రాజకీయ పరిణామాల బట్టి కలుగుతున్నాయి. టీడీపీ నుండి బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,అలాగే టిడిపి ఎమ్మెల్యే from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Z5Y9N viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీలోకి వల్లభనేని వంశీ..! ఎమ్మెల్యేగా రాజీనామాకు సిద్దం: జగన్ గ్రీన్ సిగ్నల్..!

గన్నవరం ఎమ్మెల్యే టీడీపీ వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆయన రెండు రోజుల క్రితం పార్టీ అధినేత చంద్రబాబును కలిసి..తన మనసులో మాట చెప్పినట్లు సమాచారం. అదే విధంగా ఆయనకు బంధువు..బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరితోనూ సమావేశమయ్యారు. ఆయన గుంటూరులో ఉండగా ప్రత్యేకగా వెళ్లి కలిసారు. దీంతో..వంశీ టీడీపీ నుండి బయటకు వస్తారని ఆయన from Oneindia.in - thatsTelugu https://ift.tt/33XgpdO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం కేసీఆర్ ముసుగు తొలిగింది, అహం బయటపడింది : భట్టి

ఆర్టీసీ కథ ముగిసినట్టేనని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు, ప్రవైట్‌పరం చేయాలని సీఎం చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఆర్టీసీ ఆయన వ్యక్తిగత ఆస్తి కాదని, ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం ద్వార ఆర్టీసీ ఆస్తులు తెలంగాణకు వచ్చాయని స్ఫష్టం చేశారు. సీఎం నిర్ణయంతో ప్రజల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MM90bF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హర్యానా రసకందాయం: ఇద్దరు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి బీజేపీ ఎంపీ.. మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా..

హర్యానా అసెంబ్లీలో అధికారానికి బీజేపీ ఐదు సీట్ల దూరంలో మిగిలిపోయింది. 40 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడంతో.. ప్రలోభాల పర్వం మొదలైంది. 31 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ జేజేసీ పార్టీతో చేతులు కలవడంతో బీజేపీ అప్రమత్తమైంది. అధికారం కోసం కావాల్సిన ఐదుగురు అభ్యర్థుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు, ముఖ్య నేతలు ఇండిపెండెంట్లతో బేరసారాలు జరుపుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wc2D4z viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆదిత్య థాకరే.. వ్యక్తి కాదు శక్తి... తొలిసారి పోటీ, మట్టికరిచిన ఎన్సీపీ నేత

మహారాష్ట్ర భావి సీఎంగా ప్రచారం జరుగుతోన్న శివసేన యువ నేత ఆదిత్య థాకరే ఘన విజయం సాధించారు. వర్లీ నుంచి 60 వేల పైచిలుకు మెజార్టీ విక్టరీ కొట్టారు. ఎన్సీపీ నేత సురేశ్ మనేను ఆదిత్య మట్టికరిపించారు. థాకరే కుటుంబం నుంచి ఆదిత్య థాకరే తొలిసారి పోటీచేసిన సంగతి తెలిసిందే. స్థానిక నినాదంతో ఇక్కడ ఓటర్లను ఆకట్టుకున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qFexIp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఐఏస్‌ల కోసం కోట్ల ఖర్చు... అయినా మీరు ఏంచేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం

డెంగ్యూ వ్యాధి నివారణకు తీసుకోవడంలో తెలంగాణ అధికారులు విఫలం అయ్యారని రాష్ట్ర హైకోర్టు ఐఏఎస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు రాష్ట్రంలో ఎం జరుగుతుందో తెలుసుకునేందుకు కూడ కనీసం ఆసక్తి చూపించడం లేదని చెప్పింది. ఇందులో భాగాంగా డెంగ్యూ వ్యాధిగ్రస్తులను పట్టించుకోకపోతే అధికారులపై సుమోటో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఈనేపథ్యంలోనే డెంగ్యూను నివారించండి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MICh71 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హర్యానాలో అధికారంపై బీజేపీ ధీమా, శ్రేణులకు మోడీ, అమిత్ షా థాంక్స్

మహారాష్ట్రతోపాటు హర్యానాలో కూడా మరోసారి అధికారం కట్టబెట్టబోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమపై విశ్వాసం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరోసారి మనోహర్ లాలా ఖట్టర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Iini1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్టీసీ విలీన ప్రక్రియకు కమిటీ వేసిన ఏపీ

తెలంగాణలో ఓవైపు ఆర్టీసీ ముగుస్తున్న ఆధ్యయమని సీఎం కేసీఆర్ ప్రకటించగా మరోవైపు ఏపీలో మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరింత స్పీడును పెంచారు. విలీనానికి సంబంధించిన విధివిధానాలు రూపోందించేందుకు వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు. ఇక వర్కింగ్ గ్రూప్‌లో ప్రజారవాణశాఖ, రవాణశాఖలోని ఏడుగురు అధికారులతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BBLKqy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆది నుంచి ముందంజ.. షిండే కూతురుకు చుక్కలు.. షోలాపూర్ ఎన్నికల్లో తెలుగోడి సత్తా..!

ముంబై : మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగోడి సత్తా కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబానికి చుక్కలు చూపించారు. షోలాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన తెలుగు వ్యక్తి ఎన్నికల ఫలితాల్లో ఆది నుంచి ఆధిక్యం కనబరిచారు. ఈ సెగ్మెంట్‌లో షిండే కూతురు ప్రణితి సుశీల్ కుమార్ కాంగ్రెస్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/342qOVY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హుజూర్ నగర్ లో గులాబీ విజయంపై కేసీఆర్ తనయ కవిత స్పందన

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కూడా చేజార్చుకుంది. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా భావించే హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎగరటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ . గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ మెజారిటీతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BDVb8R viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహారాష్ట్ర, హరియాణా సరే, 53 నియోజక వర్గాల ఉప ఎన్నికల కథ ఏమిటి, ఇదీ లెక్క !

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లోని 51 శాసన సభన నియోజక వర్గాలు, రెండు లోక్ సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో సత్తా చాటు కోవాలని ప్రయత్నించింది. అయితే మహారాష్ట్రలో బీజేపీ=శివసేన అధికారంలోకి వస్తున్నా హరియాణాలో మాత్రం బీజేపీ ఊహించిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BDVIYn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

350 ఆస్పత్రులకు నోటీసులు, షైన్ ఆస్పత్రి ఘటనతో దిద్దుబాటు చర్యలు

రెండురోజుల క్రితం షైన్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని దవాఖానలపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటివరకు 350 హాస్పిటల్స్ గుర్తించింది. ఈ మేరకు నోటీసులు జారీచేసినట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వర్గాలు పేర్కొన్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2odFD8D viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీఎస్ఆర్టీసీ సమ్మె, మూసివేయడానికి ఆర్టీసీ ప్రభుత్వ జాగీరు కాదు : అశ్వధ్దామ రెడ్డి

ఆర్టీసీ సంస్థపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జేఏసీ కన్వినర్ అశ్వథ్దామ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ ప్రభుత్వ జాగీరు కాదని ఆయన అన్నారు. ఆర్టీసీకి ముగింపు ఉండదని, ప్రజలు ఎవ్వరికి ముగింపు పలుకుతారో త్వరలో తేలుతుందని అన్నారు.సీఎం మాట్లాడిన విధానంతో కార్మికుల మనోభావాలు దెబ్బతింటాయని తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మాటలు కార్మికులు ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/32VBbdG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీఎస్ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికులు, అధికారులు మంచోళ్లు : సీఎం కేసీఆర్

ఆర్టీసీ కార్మికులు, అందులో పని చేసే అధికారులు అందరు మంచోల్లేనని , సీఎం కేసీర్ కితాబు ఇచ్చారు. అధికారులతోపాటు కార్మికుల కష్టానికి అనేక అవార్డులు కూడ వచ్చాయని సీఎం చెప్పారు. అయితే వచ్చిన చిక్కంతా యూనియన్లతోనే అని అన్నారు. యూనియన్ల వల్ల ఆర్టీసీ సంస్థలు చాల నష్టాల్లోకి వెళ్లాయని చెప్పారు. ఇలా యూనియన్లతోనే ఇతర రాష్ట్రాల్లోని ఆర్టీసీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BBx6Q6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహారాష్ట్ర ఎన్నికల్లో రికార్డు.. ఆరుసార్లు విజేతగా నిలిచిన సీనియర్ నేత

మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ రికార్డు విజయాన్ని నమోదు చేశారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఆరోసారి గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టనున్నారు. బారామతి నియోజకవర్గంలో ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత గోపినాథ్ కుండ్లిక్ పడాల్కపై 1, 65, 265 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో ప్రత్యర్థులు డిపాజిట్లు కూడా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JjFvfg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ ఇప్పట్నుంచే ఓట్ల రాజకీయం చేస్తున్నారు .. ఎలాగో చెప్పిన సుజనా చౌదరి

బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలే వైసీపీ ప్రభుత్వం కూడా చెబుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందని ఆయన అన్నారు. అంతే కాదు ఇప్పటినుండే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఓట్ల from Oneindia.in - thatsTelugu https://ift.tt/32L9LqW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కర్తాపూర్‌కు లైన్ క్లియర్: భక్తులు తమతో ఇవి మాత్రమే తీసుకెళ్లొచ్చు..!

కర్తాపూర్ కారిడార్‌పై భారత్ పాకిస్తాన్‌లు సంతకాలు పూర్తి చేశాయి.భారత్‌లోని సిక్కు భక్తులు కర్తాపూర్‌లోని పవిత్రమైన దర్బార్ ఆలయంను సందర్శించేందుకు ఈ సంతకాలతో మార్గం సుగుమమైంది. భారత్ నుంచి వచ్చే భక్తులకు లంగర్ (కిచెన్)తో సహా అన్ని ఏర్పాట్లు చేస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి భక్తుడికి 20 డాలర్ల సర్వీస్ ఛార్జ్‌ను పాకిస్తాన్ విధించింది. అయితే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pRuTgU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హర్యానా సీఎం అతడే.. హర్యానా కాంగ్రెస్ మాజీ ఛీప్ సంచలన వ్యాఖ్యలు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) పార్టీ చీఫ్ దుష్యంత్ చౌతాలా గురించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ అశోక్ తన్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనే రాష్ట్రానికి సీఎం అంటూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MHSg5c viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

50-50 ఫార్ములాకు ఓకే: అధికారం చెరి సగం..సీఎంగా ఎవరుండాలనేది తేలాలి: శివసేన చీఫ్ వెల్లడి

ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ-శివసేన అధికారాన్ని పంచుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరి రెండున్నరేళ్ల కాలం పాటు అనుభవించనున్నాయి. దీనిపై ఈ రెండు పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరింది. ఈ విషయాన్ని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు. ఫలితాలు వెల్లడైన తరువాత వారిద్దరూ ముంబైలో వేర్వేరుగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/31LsKQS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీ లీడర్ కు ఆదాయపన్ను శాఖ షాక్, బెంగళూరు, హుబ్బళి, గోవాలో సోదాలు, లెక్కలు !

బెంగళూరు/గోవా: కర్ణాటక బీజేపీ నాయకుడికి ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు ఝలక్ ఇచ్చారు. బీజేపీ నేత రవి దండిన నివాసం, విద్యా సంస్థలు, హోటల్స్ మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. బెంగళూరు, హుబ్బళి, గదగ్, గావోలోని రవి దండినకి చెందిన ఆస్తుల మీద దాడి చేసిన ఐటీ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W9i0uB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్టీసీ ముగిసిన అధ్యాయమే.. కార్మికులు, అధికారులు ఓకే, యూనియన్ నేతల వైఖరితోనే సమస్య: కేసీఆర్

ఆర్టీసీ కార్మికులది గొంతెమ్మ కోరికలని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అసంబద్ధమైన, అర్థంపర్థం లేని డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి మరింత నష్టాల్లోకి నెట్టారని తప్పుపట్టారు. గతంలో ఏ ప్రభుత్వం.. దేశంలో ఏ రాష్ట్రం కల్పించని ప్రయోజనాలు ఆర్టీసీ కార్మికులకు కల్పించామని కేసీఆర్ స్పష్టంచేశారు. కానీ వారు ప్రభుత్వం చేసిన ప్రయోజనాలు మరచి, అసంబద్ధ డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ojGpBe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హుజూర్ నగర్ లో గెలుపు కోసం టీఆర్ఎస్ చేసినవి ఏ టూ జెడ్ అక్రమాలే : పొన్నం ప్రభాకర్

హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది అని వారు ఆరోపిస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీని ఓడించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీ మెజారిటీతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి from Oneindia.in - thatsTelugu https://ift.tt/35XYHZz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అతి విశ్వాసం కొంప ముంచిందా?: ఫలితాలపై మోడీ-అమిత్ షా పోస్ట్ మార్టమ్: కాస్సేపట్లో భేటీ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతాపార్టీ అధిష్ఠానాన్ని అసంతృప్తికి గురి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వరుసగా రెండోసారి పాగా వేస్తామని ధీమాగా కనిపించిన కమలనాథులు.. ఈ తరహా ఫలితాలను ఏ మాత్రం కూడా ఊహించలేక పోయారు. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఓట్ల శాతం గానీ, సీట్ల సంఖ్య గానీ గణనీయంగా తగ్గడం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pNRtqv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉపఎన్నిక ఏదైన విజయం టీఆర్ఎస్‌దే.. 13 సార్లు ఉపఎన్నికల్లో పోటీ

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోంది. దీంతో ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా విజయం మాత్రం మాదే అనే దీమాతో ఆ పార్టీ పోటీలోకి దిగుతోంది. అనుకున్నట్టుగానే ఆ పార్టీ విజయం సాధిస్తోంది. అయితే కొన్నిసార్లు డీలాపడ్డ టీఆర్ఎస్ ఎక్కువశాతం ఉపఎన్నికల్లో గెలుపును కైవసం చేసుకుంది. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలో ఇప్పటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2og04Sz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబుకు పవన్ కళ్యాన్ దత్త పుత్రుడు: జనసేనాని బరితెగించారు..పిచ్చిగా మాట్లాడుతున్నారు: అంబటి ఫైర్

ముఖ్యమంత్రి జగన్ తన మీద ఉన్న సీబీఐ కేసుల కారణంగా..కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడలేకపోతున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి జగన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MFSFVQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

FACTలో ఉద్యోగాలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

ఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 52 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 13 నవంబర్ 2019 సంస్థ పేరు: ఫర్టిలైజర్ అండ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BE1NnR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేంద్రమంత్రులను కలుసుకోవడంలో విఫలం..!ఇక ఏం సాధిస్తారని ఏపి సీఎంకు పవన్ సూటి ప్రశ్న..!!

అమరావతి/హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఏపి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక, మద్యం పాలసీ, పించన్లు, నిరుద్యోగం, రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలే కాకుండా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JfbMnH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వీఆర్ఎస్, విలీనం ఓకే.. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

ఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ విలీనానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడంతో లైన్ క్లియర్ అయింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బీఎస్ఎన్ఎల్‌ను గట్టెక్కించేలా సెంట్రల్ కేబినెట్ బుధవారం (23.10.2019) నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ రంగ టెలికామ్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ కారణంగా బీఎస్ఎన్ఎల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/31KmE3v viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హిటెక్కిన ఢిల్లీ.. ఎన్నికల తాయిలాలకు అంతా రెఢీ

మరో రెండు మూడు నెలల్లో ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోబోతుంది. దీంతో ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజారంజక పథకాలను ఇప్పటి నుండే అమల్లోకి తీసుకువస్తుండగా అందుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PbWMKZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Gold prices: మరోసారి తగ్గిన బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి

ముంబై: మూడు రోజుల తర్వాత బంగారం ధర బుధవారం పెరిగినప్పటికీ గత నెలతో పోలిస్తే రూ. 2వేల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర కాస్త తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 150 దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల ధర రూ. 39,800కు పడిపోయింది. ఆ ఎద్దు పేడలో ‘బంగారం’: ఇంట్లో కట్టేసి పేడలో వెతికేస్తున్నారు, ఇక అదేపని! from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ESMoT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధాని నిర్మాణంపై ప్రజలకు స్పష్టత ఉంది... చంద్రబాబుకే లేదు: బోత్స

అయిదు కోట్ల ఆంధ్ర ప్రజలకు అమోదయోగ్యమైన రాజధానిని వైఎస్ఆర్‌సీపీ హాయంలోనే నిర్మించి తీరుతామని మున్సిపల్ శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. రాజధాని పక్కనే చంద్రబాబు వియ్యంకుడికి అయిదువేల ఎకరాల భూమిని కేటాయించారని ఆరోపణలు చేశారు. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడ చంద్రబాబు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌మోహన్ రెడ్డి హయాంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/33VU68o viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మొదటి భార్యను మరిచిపోలేక.. రెండో భార్యతో కొట్లాట.. చివరకు రెండు ప్రాణాలు..!

హైదరాబాద్‌ : మనస్పర్థలు మనుషుల మధ్య దూరం పెంచుతున్నాయి. భార్యాభర్తల మధ్య అగాధాలు సృష్టిస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో బంధాలు తెంచుకుంటున్నారు. ప్రాణాలు తీసుకునేలా ప్రవర్తిస్తున్నారు. పచ్చని పందిరిలో బాసలెన్నో చేసి కట్టుకున్నోళ్లను కడతేర్చే విష సంస్కృతి నానాటికీ పెరుగుతోంది. భర్త మీద కోపంతో భార్య.. భార్య మీద అలిగి భర్త.. ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N28wgu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్‌కు సీబీఐ కేసుల భయం, ఢిల్లీలో అందుకే రాజీ..: పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు

ప్రకాశం: ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. బుధవారం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యేకు షాక్: హైకోర్టు నోటీసులు, ఎందుకంటే..?  from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ofk7R2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై కేసు నమోదు .. ఆ పని చేసినందుకే

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం రేపు తేలిపోతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ విజయకేతనం ఎగురవేసింది, ఏ అభ్యర్థి ఎమ్మెల్యేగా సత్తా చాటుతారో రేపు తేలిపోనుంది. ఇక ఇదే సమయంలో హుజూర్ నగర్ ఎన్నికల బరిలో టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసిన శానంపూడి సైదిరెడ్డి from Oneindia.in - thatsTelugu https://ift.tt/31F5LHh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీఎస్ఆర్టీసీ సమ్మె గేమ్... విలీనం లేదంటున్న ప్రభుత్వం... వెనక్కి తగ్గమంటున్న కార్మికులు

ఆర్టీసీ సమస్యపై ప్రభుత్వం మరియు ఆర్టీసీ కార్మికుల మధ్య డబుల్ గేమ్‌ నడుస్తోంది. సమ్మెపై ఇరువర్గాలు పట్టు విడుపు లేకుండా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే పైచేయి సాధించేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. చర్చలకు ప్రభుత్వమే దిగిరావాలని కార్మికులు కొరుకుంటుంటే ..ప్రభుత్వం మాత్రం కార్మికులే దిగిరావాలని భావిస్తోంది. దీంతో విరుద్ద ప్రకటనలు, వింత వాదనలు ఇరు వర్గాలు వినిపిస్తున్నాయి. అయితే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N4zzb8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైల్ వీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు: 192 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

కర్నాటకలోని రైల్ వీల్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఫిట్టర్, మెకానిక్, మోటార్ వెహికల్. టర్నర్, ఎలక్ట్రీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులు పోస్టు ద్వారా చేరేందుకు చివరి తేదీ నవంబర్ 15, 2019. సంస్థ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N4Tg2r viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్యూషన్ కు వెళ్లిన బాలికను రేప్ చేసిన 15 ఏళ్ల బాలుడు, కలికాలంలో వింత కేసులు !

ముంబై: బాలిక మీద అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ బాలుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అయితే అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడికి 15 ఏళ్లు మాత్రమే ఉండటంతో పోలీసులు వివిద కోణాల్లో విచారణ చేస్తున్నారు. సోదరి దగ్గర ట్యూషన్ కు వచ్చిన బాలికను బాలుడు అత్యాచారం చేశాడని కేసు నమోదు అయ్యింది. రౌడీషీటర్ తో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MHu2IC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇదేందబ్బా : బల్లిని మించిన స్పీడ్.. స్పైడర్‌లా దూకుడు.. యువతి రికార్డు బ్రేక్

ఇండోనేషియా : సహజంగా గోడమీద బల్లులు పాకుతుంటాయి. ఇక స్పైడర్ మ్యాన్‌ల గురించి వేరే చెప్పనక్కర్లేదు. గోడ మీద బల్లులు అలా సరసరా పాకుతుంటే వాటి వేగం అంచనా వేయడం కుదరదు. అలాగే స్పైడర్లు కూడా గోడలు పాకడం చూస్తుంటే రెండు కళ్లు చాలవు. అదే క్రమంలో ఇండోనేషియాకు చెందిన ఓ యువతి గోడ అలా అలా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JgzboL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇంట్లో ఇల్లాలు.. సహజీవనంలో ప్రియురాలు : కోర్టు ఝలక్.. కలెక్టర్ ఫసక్..!

మణిపూర్: ఒక వ్యక్తి మరో వ్యక్తికి అన్యాయం చేశారంటే న్యాయం కోసం చట్టపరంగా పోరాటం చేస్తారు. ఒక వ్యక్తి ఒక మహిళను పెళ్లి చేసుకుని ఆ తర్వాత మరో మహిళతో సహజీవనం చేస్తే అదికూడా నేరం కిందనే పరిగణించబడుతుంది. ఇక ఒక వ్యక్తికి పెళ్లి అయ్యిందని తెలిసి కూడా మరో మహిళ అతన్ని ముగ్గులోకి దింపి సహజీవనం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jg2yaD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ ఎద్దు పేడలో ‘బంగారం’: ఇంట్లో కట్టేసి పేడలో వెతికేస్తున్నారు, ఇక అదేపని!

చండీగఢ్: ఓ ఎద్దు పేడ కోసం ఓ కుటుంబం ఎదురు చూస్తోంది. ఆ ఎద్దు ఎప్పుడు పేడ వేసినా.. వెంటనే తట్టలో ఎత్తి అందులో ఏమైనా ఉందా? అని వెతుకుతోంది. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. ఆ ఎద్దు ఆ కుటుంబానికి చెందిన ఒకరి బంగారు నగలు మింగిన నేపథ్యంలోనే వారు ఇలా చేస్తుండటం గమనార్హం. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Gr77c viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముగ్గురికి సవాల్‌గా మారిన ముట్టడి..దడ పుట్టిస్తున్న రేవంత్ రెడ్డి దూకుడు!

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి.. ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి బ్రాండ్ ఉంది. యువతలో మంచి క్రేజ్ ఉంది. విద్యార్ధిలోకంలో మంచి కిక్ ఉంది. రాజకీయ ప్రత్యర్థి వర్గాల్లో మాత్రం కలవరం ఉంటుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి పట్ల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W6PtWo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దిమ్మ తిరిగేలా విసా ఛార్జీలు పెంచిన సౌదీ: హజ్ యాత్రను బాయ్ కాట్ చేసిన ముస్లిం దేశాలు

దుబాయ్: ధనిక దేశాల్లో ఒకటిగా పేరున్న సౌదీ అరేబియా.. విసా ఛార్జీలను భారీగా పెంచింది. ఎంత భారీగా అంటే.. ఇప్పటిదాకా ఉన్న విసా ఛార్జీల మొత్తాన్ని ఆరు రెట్లకు పెంచింది. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వాణిజ్య, వ్యాపార, పర్యాటక అవసరాల కోసం సౌదీ అరేబియాకు వెళ్లే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oXgLCG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జీన్స్, పొట్టి లంగాలు వేసుకున్న... మహిళలకు నో డ్రైవింగ్ లైసెన్స్

ప్రభుత్వ అధికారులు ఎప్పుడు ఎం చేస్తారో ఎవ్వరికి అర్థం కాదు. తాము ప్రజల సేవకు ఉన్నామనే కనీస ఆలోచన పక్కన పెట్టి, తమకు ఇష్టం వచ్చిన నిబంధనలు ప్రజలపై రుద్దుతారు. ఓక్కోసారి ఏ ప్రభుత్వంలో అమలు పరచని నిబంధనలతో ప్రజలకు ఇబ్బంది కల్గిస్తారు. తామే వ్యవస్థకు బాసులుగా వ్యవహరిస్తారు. తమకు తోచిందే రూలుగా ఆర్డర్‌ వేస్తారు. దీంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W5fp4K viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బోటు ప్రమాద ఘటనలో జగన్ ఏ 1.. అవంతి ఏ 2 : టీడీపీ మహిళా నేత అనురాధ

ఎట్టకేలకు రాయలు వశిష్ట బోట్ ను 38 రోజుల తర్వాత గోదావరి నది నుండి బయటకు తీశారు.గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం బయటికి తీయడానికి పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమైనప్పటికీ చివరకు నిన్న సాయంత్రం బోటు బయటకు తెచ్చారు. దీంతో మరోమారు బోటు ప్రమాద ఘటన ఏపీ లో హాట్ టాపిక్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/35StNlv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మంచిమొగుడు మధ్యలో అల్లరిప్రియుడు, అక్రమ సంబంధం, రేప్ చేసి చంపేశారు !

చెన్నై: మంచిమొగుడు మధ్యలో అల్లరిప్రియుడు వచ్చాడు. అక్రమ సంబంధం కారణంగా వివాహిత మహిళను రేప్ చేసి దారుణ చంపేసిన సంఘటన తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలో జరిగింది. వివాహం అయ్యి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న మహిళను హత్య చేసిన నిందితులు రోడ్డు పక్కన ఉన్న నీటి గుంతలో విసిరివేసి పరారైనారు. మహిళ హత్య కేసులో ఆమె ప్రియుడిని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pIOzU4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిబంధనలు పాటించని 1600 ఆస్పత్రులకు జీహెచ్ఎంసీ నోటీసులు .... షైన్ ఆస్పత్రి ఘటనతో గుర్తొచ్చిందా !!

హైదరాబాద్లోని ఆసుపత్రులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చాయి. నిబంధనలు పాటించటం లేదు అని తెలిసినా ఎవరూ ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకోరు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు ఏ శాఖల వాళ్ళు స్పందించరు. తాజాగా షైన్ పిల్లల ఆసుపత్రి లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నేపథ్యంలోనే ఇంతకాలం మొద్దు నిద్ర పోయిన శాఖలు స్పందిస్తున్నాయి. హైదరాబాద్లోని ఆసుపత్రుల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/32RHrTK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాషాయ ఘాటు: జనంలో ఫైర్ బ్రాండ్: బీజేపీ కంచుకోటలో మార్నింగ్ వాక్

కోల్ కత: ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాలు ఎలాంటి వారినైనా నేలకు దిగొచ్చేలా చేస్తాయి. తన రాజకీయ ప్రత్యర్థి బలపడుతున్నాడంటే ఒళ్లు దగ్గర పెట్టుకునేలా చేస్తాయి. అధికారంలో ఉన్న నాయకులకు ఈ ఉలికి పాటు మరింత అధికంగా ఉంటుంది. జనం దృష్టిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించడానికి పురి గొల్పుతాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయంలో ఇదంతా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N4KXUj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

"Have Right To Resign": Disqualified Karnataka MLAs To Top Court

The 17 disqualified Karnataka MLAs told the Supreme Court on Wednesday that they have an "indefeasible right" to resign as members of the Assembly and the decision by the then Speaker KR Ramesh Kumar... from NDTV News - Special https://ift.tt/2W8Uyxr

Alex Oxlade-Chamberlain, Naby Keita give Liverpool strength, options aplenty in midfield

null from www.espn.com - TOP https://ift.tt/2MImuVS via

ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది..? అమిత్ షాతో భేటీ తర్వాత జగన్ మూడ్ ఎందుకు మారింది..? కారణం అదేనా...?

ఢిల్లీ/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పట్ల రకరకాల ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కేంద్ర మంత్రులు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డికి సమయం కేటాయించలేదని, అందుకోసమే జగన్ ఒక రోజంతా ఢిల్లీలో సమయం వృధా చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ప్రధానంగా విద్యుత్ ఒప్పందాల్లో నెలకొన్న ప్రతిష్టంభన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BAEPhj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పుల్వామాలో మరోసారి కాల్పులు

గత రెండు మూడు రోజులుగా కశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి.భద్రతా దళాలకు మరియు తీవ్రవాదులకు మధ్య బీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పుల్వామా జిల్లాలోని రాజ్‌పుర ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఇద్దరు తీవ్రవాదులు భద్రత దళాలకు చిక్కినట్టుగా సమాచారం. ఇక పీఓకేలో విదేశీ జర్నలిస్టు ప్రతినిధులు పర్యటిస్తున్న నేపథ్యంలోనే కాల్పుల విరమణ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bx3aEF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డెల్ ఇండియాలో ఉద్యోగాలు: సాఫ్ట్‌వేర్ జాబ్స్‌తో పాటు ఇతర పోస్టులకు అప్లై చేసుకోండి

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ డెల్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, క్వాలిటీ ఇంజినీర్లతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 డిసెంబర్ 2019. సంస్థ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MCQTFa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘లవ్ జిహాద్’ కేరాఫ్ హుక్కా సెంటర్లు: తన కూతురూ బాధితురాలేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీజేపీ నేత

భోపాల్: మధ్యప్రదేశ్ భోపాల్ నరగానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్.. లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ ఆరోపించారు. ఆయన కారణంగానే తన కూతురు లవ్ జిహాద్ బాధితురాలిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో తనకు బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సురేంద్రనాథ్ కూతురు హైకోర్టును from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jdom6W viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నాన్ వెజ్ కౌస్ : ముక్క పెడితేనే తింటామంటున్న గోవా గోవులు

గోవులు సాధారణంగా ఏం తింటాయి.. అంటే టక్కున వచ్చే సమాధానం దానా, గడ్డి, ఇతర శాఖాహారం. అందుకే గోవులను శాఖాహార జంతువులుగా పిలుస్తాం. కానీ గోవాలో మాత్రం మాంసాహార గోవులు ఉన్నాయి. అదేంటి నమ్మాలనిపించడం లేదా.. ఇది నిజం. గోవాలో కొన్ని ఆవులు మాంసాహారం తప్పనిస్తే శాఖాహారంను ముట్టకపోవడంతో అక్కడి గోశాల సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pJ7Hky viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్లాస్టిక్ బ్యాగ్ ఇవ్వనందుకు హత్య...!

అక్టోబర్ రెండు నుండి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.. అయితే ఈ నిషేధంపై సరైన అవగాహన లేని ఓ వినియోదారుడు తనకు ఎప్పటిలాగే బేకరీలో కొన్న వాటికి ప్లాస్టిక్ కవర్ ఇవ్వకపోవంతో బేకరీలో పని చేసే కార్మికుడిపై ఇటుకతో దాడి చేశాడు. విపరీతమైన గాయంలో కావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/35U5ZO1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వెరైటీ సీన్ : గాల్లో ఎగరాల్సిన విమానం.. బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి..! (VIDEO)

చైనా : అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి ఫన్నీగా అనిపించినా.. మరికొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా కనిపిస్తుంటాయి. అదే క్రమంలో చైనాలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాల్లో ఎగరాల్సిన విమానం ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోవడం చర్చానీయాంశంగా మారింది. విమానమేంటి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏంటని from Oneindia.in - thatsTelugu https://ift.tt/32DYNn7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మరో రెండు రోజులు ఆంధ్రా, తెలంగాణాల్లో వర్షాలు...

ఇప్పటికే వర్షంతో ముంచెత్తున్న వరణుడు మరో రెండు రోజుల పాటు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. దీంతో రానున్న రెండు రోజులు కూడ ఏపీలో మరియు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతవరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో ఏర్పడిన ఆల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురువనున్నట్టు ఐఎండీ ప్రకటించింది. ముఖ్యంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం from Oneindia.in - thatsTelugu https://ift.tt/31CvM9W viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రేవంత్ పై కాంగ్రెస్ నేతల ఆగ్రహం .. ప్రగతి భవన్ ముట్టడినే రీజన్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని కన్నెర్ర చేస్తున్నారు. నిన్న ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా రేవంత్ రెడ్డి చూపించిన దూకుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అయితే రేవంత్ ఇలా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jefw93 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పార్టీ టిక్కెట్ల లోల్లి, బీఎస్పీ నాయకులకు చెప్పుల హారం, గాడిద మీద ఊరేగింపు, వైరల్ !

జైపూర్: టిక్కెట్ల పంపిణి విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ)కి చెందిన ఇద్దరు జాతీయ స్థాయి నాయకులకు చెప్పులు, షూల హారం వేశారు. అంతటితో శాంతించని కార్యకర్తలు ఓ నాయకుడిని పార్టీ కార్యాలయం ముందు నుంచి గాడిద మీదఊరేగించి కసి తీర్చున్న సంఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. బీఎస్పీ నాయకులకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P7rtRt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విమానంలో వీరంగం: ఈ మందుబాబులు విమానంలో ఏం చేశారో తెలుసా..?

విమానాలు గాల్లో ఉండగా అందులోని ప్రయాణికులు ఎన్నో వింత చేష్టలు చేశారనే వార్తలు చదివాం చూశాం. ఓ చైనా ప్రయాణికుడు ఎయిర్‌ హాస్టెస్ మీద వేడి నీళ్లు విసిరిగొట్టడం నుంచి ఓ మహిళ తాను కూర్చున్న చోటే మూత్ర విసర్జన చేయడం వరకు ఎన్నో ఘటనలు చూశాం. ఇవి చాలదన్నట్లుగా మరో ఘటన తాజాగా వెలుగు చూసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/35YmloH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రివర్స్ టెండరింగ్ రియాల్టీ షోనా ? దేవినేని ఉమా కొవ్వు పట్టి మాట్లాడుతున్నారన్న ప్రభుత్వ చీఫ్ విప్

ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో టిడిపి నేతలు పలు విమర్శలను చేస్తున్నారు. పోలవరం వెలిగొండ ప్రాజెక్టు పనులు ఒకే కాంట్రాక్టర్ కు దక్కాయని వెలిగొండ పనుల టెండరింగ్ లో రియాలిటీ షో జరుగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా from Oneindia.in - thatsTelugu https://ift.tt/35XGATK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

TSRTC Strike: సీఎం కేసీఆర్ కీలక సమీక్ష: ఆర్టీసీ సంఘాలతో చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మిక సంఘాలతో చర్చలు జరపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qCzpAh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హుజూర్ నగర్ లో గులాబీ గెలిస్తే ఓ లెక్క..!గెలవకపోతే మరో లెక్క..!కేసీఆర్ అదే చేస్తారు పక్కా..!!

హైదరాబాద్ : కత్తికి రెండు వైపులా పదును ఉంటే మహా ప్రమాదంగా కనిపిస్తుంటుంది. ఎంతటి శత్రువునైనా ఇట్టే భయపెట్టొచ్చు. అదే మాటకు పదునుంటే, అది కూడా రెండువైపులా పదునుంటే ఇక ప్రశ్నించే వాడికి చుక్కలు కనబడటం ఖాయం. హుజూర్ నగర ఉప ఎన్నిక ఫలితంపై అధికార గులాబీ పార్టీ అచ్చం ఇలాంటి వ్యూహానికి శ్రీకారం చుట్టబోతోంది. హుజూర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/31zIdU7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms