హర్యానాలో అధికారంపై బీజేపీ ధీమా, శ్రేణులకు మోడీ, అమిత్ షా థాంక్స్
మహారాష్ట్రతోపాటు హర్యానాలో కూడా మరోసారి అధికారం కట్టబెట్టబోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమపై విశ్వాసం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరోసారి మనోహర్ లాలా ఖట్టర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Iini1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Iini1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment