సెన్సెక్స్ 190..నిఫ్టీ 73 పాయింట్లు : బడ్జెట్ నేపథ్యంలో నష్టాలబాట పట్టిన మార్కెట్లు
ముంబై: శనివారం రోజున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను విడుదల చేసింది. వృద్ధి రేటును పెంచేందుకు ఆర్థికలోటు లక్ష్యాలను సడలించాలని ఆర్థిక సర్వే సూచించింది. అయినప్పటికీ శుక్రవారం రోజున మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 12000 పాయింట్ల దిగువకు పడిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38ZrjT9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38ZrjT9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment