మండలి రద్దుపై కేంద్రం నిర్ణయం ఇదే.. ఏపీ బీజేపీ నేతల కీలక ప్రకటన..
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం జగన్ స్వయంగా ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ చేపట్టగా.. 132 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, జనసేనకు చెందిన రాపాక వరప్రసాద్ అనుకూలంగా ఓటేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30W85uG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30W85uG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment