కమల్హాసన్ భరోసా: ప్రమాదంలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి సాయం..
భారతీయుడు-2 సినిమా షూటింగ్ సందర్భంగా క్రేన్ కూలి చనిపోయిన కుటుంబాలకు హీరో కమల్హాసన్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుల కుటుంబానికి రూ.కోటి అందజేస్తామని పేర్కొన్నారు. క్రేన్ కూలడంతో శ్రీ కృష్ణ, మధు, చంద్రన్ అనే సాంకేతిక నిపుణులు బుధవారం రాత్రి అక్కడికక్కడే చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం నుంచి కమల్ హాసన్ తృటిలో తప్పించుకోగా.. దర్శకుడు శంకర్ కూడా గాయపడ్డారు. గాయపడ్డ ఇతర సిబ్బందికి చికిత్స కొనసాగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vR27j8
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vR27j8
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment