ఢిల్లీలో రాత్రికి రాత్రే మరో షాహీన్బాగ్ : జాఫ్రాబాద్లో రోడ్డు పైకి వచ్చిన 1000 మంది మహిళలు..
దేశ రాజధాని ఢిల్లీలో మరో షాహీన్బాగ్ పుట్టుకొచ్చింది. జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో రాత్రికి రాత్రే 1000 మంది మహిళలు ఆందోళనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ జాబితా(NRC)లను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. చేతిలో జాతీయ జెండాను పట్టుకుని 'ఆజాదీ' నినాదాలు చేశారు. అలాగే చేతులకు బ్లూ బ్యాండ్ కట్టుకుని 'జై భీమ్' నినాదాలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w24ShD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w24ShD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment