చంద్రబాబు అప్పులు రూ.5.13 కోట్లు, తగ్గిన భువనేశ్వరి అసెట్స్, శ్రీమతికి గిప్ట్గా షేర్లు: లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన, కుటుంబ ఆస్తులను గురువారం ప్రకటించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కుటుంబసభ్యుల ఆస్తులను కలిపి వెల్లడించారు. కుటుంబానికి ఆర్థిక స్వాతంత్ర్యం కోసమే హెరిటేజ్ ఏర్పాటు చేశామని వివరించారు. గత 23 ఏళ్లుగా తన తల్లి నారా భువనేశ్వరి పనిచేస్తున్నారని తెలిపారు. హెరిటేజ్ కంపెనీ ద్వారా 3 వేల మందికి ఉపాధి కలుగుతోందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HIh1LA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HIh1LA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment