మదనపల్లె చిన్నారి హత్య కేసులో నిందితుడు మహ్మద్ రఫీకి ఉరి శిక్ష, తేదీని ఖరారు చేయనున్న హైకోర్టు..
ఏపీలో సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో తీర్పును చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టు వెల్లడించింది. నిందితుడు మహ్మద్ రఫీకి ఉరిశిక్ష విధిస్తున్నట్టు పేర్కొన్నది. బాలికపై లైంగికదాడి చేసి హత్య చేశాడని ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలతో మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. కేసు నమోదు చేసిన 17 రోజుల్లోనే పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయగా.. వంద రోజుల్లోనే దోషికి కోర్టు శిక్ష విధించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37VTWzo
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37VTWzo
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment