దళితులపై దాడి చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోండి, రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరిన రాహుల్ గాంధీ..
రాజస్థాన్లో దళితులపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఇద్దరు దళిత యువకులపై అమానుషంగా దాడి చేయడాన్ని ఖండించారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. నాగౌర్ జిల్లా పాంచౌడీ పోలీసుస్టేషన్ పరిధిలోని కరణులో ఘటన జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39NOGzk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39NOGzk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment