వైఎస్ జగన్ సర్కారుకు ఊరట: ‘మిలీనియం టవర్స్లో సెక్రటేరియట్’పై ఇండియన్ నేవీ క్లారిటీ
అమరావతి: విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుపై నేవీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు, వార్తలపై తూర్పు నావల్ కమాండ్(ఈఎన్సీ) ఖండించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేవీ అధికారులు షాకిచ్చారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c2oxhZ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c2oxhZ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment