డొనాల్డ్ ట్రంప్కు రాష్ట్రపతి విందు: మన్మోహన్ సింగ్ గైర్హాజరుకు నిర్ణయం, ఎందుకంటే?
న్యూఢిల్లీ: రెండ్రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్థం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవిన్లో విందు ఇవ్వనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులకు విందులో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి ఆహ్వానాలు పంపిన విషయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Ub4H7
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Ub4H7
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment