చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం.. రాజదానిలో పెప్పర్ గ్యాంగ్ సంచారం అంటూ విజయసాయి ఫైర్
రాజధాని రైతుల ముసుగులో వైసీపీ ప్రజాప్రతిధులపై దాడులకు పాల్పడుతున్నది టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని, తప్పు చేస్తూ పచ్చిగా దొరికిపోయినా, పచ్చమీడియా మాత్రం నిజాలు రాయడంలేదని ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై దాడి, అంతకుముందు ఎమ్మెల్యే రోజా అడ్డగింత తదితర ఘటనల నేపథ్యంలో ఆయన వరుస ట్వీట్లతో టీడీపీపై విమర్శలు సంధించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Wr4ay
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Wr4ay
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment