జీరో వడ్డీ పథకం ప్రారంభించి మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుపేదలకు మరో వరం ఇవ్వనున్నట్టు ప్రకటించారు . నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జీరో వడ్డీ పథకాన్ని ప్రారంభించిన జగన్ జులై 8 వైఎస్సార్‌ జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని వెల్లడించారు . అంతే కాదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x9q3zw
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star