Fake News : జూమ్ యాప్కి కేంద్రం ప్రత్యామ్నాయం తీసుకొచ్చిందా..?
లాక్డౌన్ తర్వాత భారత్లో జూమ్ యాప్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. పలు కంపెనీలు,విద్యా సంస్థలు వీడియో కాన్ఫరెన్స్లు, ఆన్లైన్ క్లాసుల బోధన కోసం జూమ్ యాప్ను వినియోగిస్తున్నాయి. ప్రెస్ మీట్స్ సైతం జూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారంటే దాని ఆదరణ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ వాడటం అంత సేఫ్ కాదని కేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S0CCV3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S0CCV3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment