పొరుగు రాష్ట్రంలో పబ్లు, క్లబ్లు, బార్లు రేపట్నుంచే ఓపెన్: కరోనా నిబంధనలు పాటిస్తూ..
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4.0లో పలు సడలింపులను ప్రకటించిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో క్లబ్బులు, పబ్బులు, బార్లు తెరుచుకుంటాయని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వాటికి అనుమతిచ్చినట్లు తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31GKoZp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31GKoZp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment