తదుపరి దశ వ్యాక్సినేషన్లో 60ఏళ్లు పైబడినవారికే ప్రాధాన్యత: అందరికీ ఉచితం కాదు!
న్యూఢిల్లీ: మనదేశంలో మొదటి దశలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బందికి, పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ సిబ్బందికి టీకాలను వేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాతి దశలో 50 ఏళ్లు, ఆ పైబడినవారికి టీకాలను ఎప్పట్నుంచి పంపిణీ చేయాలనేదానిపై ప్రభుత్వ వర్గాలు సమాలోచనలు చేస్తున్నాయి. ఏపీలో కొత్తగా 88 కరోనా కేసులు: జిల్లాలవారీగా, స్వల్పంగా పెరిగిన యాక్టివ్ కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bthoI5
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bthoI5
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment