మున్సిపోల్స్‌ కంటే ముందే పరిషత్‌ పోరు- మంత్రులకు చెప్పేసిన జగన్‌-అసలు రీజన్‌ ఇదే

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రీ షెడ్యూల్‌ చేసిన మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తెరపైకి తీసుకురావాలని వైసీపీ సర్కారు భావిస్తోంది. నిన్న కేబినెట్‌ భేటీలో మంత్రులకు సీఎం జగన్ ఇదే విషయం స్పష్టం చేశారు. ముందుగా పరిషత్‌ పోరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kjelX8
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments