తీరు మారని చైనా: రాళ్లతో కొట్టుకున్నారు: గాల్వన్ వ్యాలీ ఘర్షణలపై కీలక ప్రకటన: అవార్డులు
బీజింగ్: నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. డ్రాగన్ కంట్రీ చైనా విషయంలో ఇది రుజువైంది. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గత ఏడాది సంభవించిన ఘర్షణలు, దాడుల్లో చైనాకు చెందిన కొందరు సైనికులు మరణించినట్లు ఎట్టకేలకు తేలింది. ఈ విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించింది. మరణించిన వారిలో నలుగురికి అత్యుత్తమ సైనిక పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37rZSCO
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37rZSCO
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment