విషాదం: కరోనాతో సీపీఎం నేత ఏచూరి కుమారుడి కన్నుమూత,ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'నా పెద్ద కొడుకుని కోల్పోయానని చెప్పేందుకు నేను చాలా చింతిస్తున్నాను. కోవిడ్తో ఈ ఉదయమే నా పెద్ద కొడుకు ఆశిష్ మృతి చెందాడు. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3elFYfE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3elFYfE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment