మే 28న వాషింగ్టన్లో జైశంకర్, బ్లింకెన్ భేటీ- భారత్కు కోవిడ్ సాయం, క్వాడ్పైనే చర్చ
భారత్, అమెరికా విదేశాంగమంత్రుల మధ్య ఈ వారంలో జరిగే కీలక భేటీ అజెండా ఖరారైంది. ఇందులో భారత్కు కోవిడ్ సాయంతో పాటు క్వాడ్ సమావేశంపైనా చర్చించనున్నట్లు అమెరికా నుంచి ప్రకటన వెలువడింది. దీంతో ఈ భేటీలో భారత్కు అవసరమైన కోవిడ్ సాయంపై ప్రతిపాదనలను మన విదేశాంగమంత్రి జైశంకర్ సిద్దం చేసుకోనున్నారు. భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఈ నెల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QQBsOw
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QQBsOw
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment