చాన్నాళ్లకు మోదీ-దీదీ ఫేస్ టు ఫేస్ -Cyclone Yaas నష్టంపై ప్రధాని సమీక్ష -నేడు ఒడిశా, బెంగాల్లో సర్వే
తీరం దాటిన మూడు రోజుల తర్వాత కూడా యాస్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒడిశాలో తీరం దాటిన యాస్ తుపాను ఆ రాష్ట్రంతోపాటు పక్కనున్న పశ్చిమ బెంగాల్ లోనూ విలయం సృష్టించింది. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 1కోటి మంది ప్రభావితులయ్యారు. యాస్ నష్ట తీవ్రతను పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఒడిశా, బెంగాల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c1zTob
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c1zTob
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment