వావ్.. 157 పురాతన వస్తువులు, కళాఖండాలు బహుమతి, అమెరికా గిప్ట్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసింది. టాప్ సీఈవోలు, ఆస్ట్రేలియా పీఎం, అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ కమలా హ్యరిస్, అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ అయ్యారు. క్వాడ్ సదస్సు, యూఎన్లో కూడా మాట్లాడటంతో పర్యటన ముగిసింది. అమెరికా పర్యటన ముగించుకొని రావడంతో ఆ దేశం కానుకలను అందజేసింది. 157 కళాకృతులు, పురాతన వస్తువులను బహుమతిగా అందజేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZweqjY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZweqjY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment