అమానుషం : ఆ దళిత కుటుంబానికి రూ.25వేలు జరిమానా-చిన్నారి ఆలయంలోకి ప్రవేశించినందుకు..
సమాజంలో ఇప్పటికీ కుల వివక్ష,వెలివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. దళితులను గుడిలోకి రానివ్వని ఘటనలు,సాంఘీక బహిష్కరణలు ఇప్పటికీ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటకలోని మియాపూర్ గ్రామంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దళిత కుటుంబానికి చెందిన రెండేళ్ల ఓ చిన్నారి స్థానిక ఆలయంలోకి ప్రవేశించినందుకు అక్కడి అగ్ర కులస్తులు కన్నెర్రజేశారు. ఆ కుటుంబానికి రూ.25వేలు జరిమానా విధించారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lQrWGE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lQrWGE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment