దేశంలో 66 శాతం మంది పెద్దలకు కనీసం ఒక డోసు పూర్తి: కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని 66 శాతం మంది పెద్దలకు కనీసం ఒక డోసు వ్యాక్సినేషన్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. దాదాపు 2/3 మంది పెద్దలకు వ్యాక్సిన్ డోసు ఇచ్చినట్లు తెలిపింది. 18ఏళ్లుపైబడినవారిలో 66 శాతం మందికి తొలి వ్యాక్సిన్ డోసు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i0UpbG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i0UpbG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment