ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివి.. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా-కేటీఆర్ చొరవతో గౌరవప్రదమైన జాబ్
ఉన్నత చదువు చదివి... చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క... తప్పనిసరి పరిస్థితుల్లో స్వీపర్గా పనిచేస్తున్న ఓ మహిళకు మంత్రి కేటీఆర్ చేయూతనిచ్చారు.జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఆమెకు గౌరవప్రదమైన ఉద్యోగం ఇప్పించారు.మంత్రి చేయూతకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. రజనీ అనే మహిళ గత ఆర్నెళ్లుగా జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఎమ్మెస్సీ ఆర్గానిక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lHKtET
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lHKtET
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment