శ్రీకాకుళంలో విషాదం... సముద్రంలో బోటు బోల్తా... ముగ్గురు మత్స్యకారుల గల్లంతు...
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరగా... మరో ముగ్గురి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒడిశాలో బోటు కొనుక్కుని సముద్ర మార్గంలో తిరిగి వస్తుండగా... బారువ సమీపంలో అలల తాకిడికి బోటు బోల్తా పడినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ESMqae
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ESMqae
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment