ప్రధాని మోడీతో జో బైడెన్ భేటీ.. డ్రాగన్ ఆధిపత్యంపై చర్చ..?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధానమంత్రి నరేంద్రమోడీ భేటీ కాబోతున్నారు. ఈ నెల 24వ తేదీన సమావేశమై.. ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. క్వాడ్ దేశాల సదస్సు సందర్భంగా వచ్చే శుక్రవారం రోజున ఇరువురు నేతలు భేటీ అవుతారని వైట్ హౌస్ ప్రకటించింది. జపాన్ ప్రధాని యోషిహిడే సుగతో బైడెన్ విడిగా చర్చిస్తారు. భారత్, జపాన్ ప్రధానులతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kqnwa0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kqnwa0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment