ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక అంశాలపై చర్చ

సీఈవోలతో మీట్ ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో సమావేశం అయ్యారు. వాషింగ్టన్ డీసీలో కొనసాగుతోన్న సమావేశంలో.. ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరుగుతుంది. వర్తక, వాణిజ్యం, సరిహద్దు భద్రతపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో ప్రధాని మోడీ మీట్ అవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XM2lqr
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments