వావ్.. మూడింట రెండువంతుల మందికి వ్యాక్సిన్.. ఒక డోసు అయినా: వీకే పాల్
కరోనా వ్యాక్సిన్ ప్రకియ వేగం పుంజుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజున దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోని మొత్తం వయోజనుల జనాభాల్లో మూడింట రెండొంతుల మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందిందని నీతి ఆయోగ్ సభ్యుడు, దేశంలో కరోనా టాస్క్ఫోర్స్ అధినేత వీకే పాల్ వెల్లడించారు. గురువారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kB1Ms4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kB1Ms4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment