మోదీ-బైడెన్: క్వాడ్ సదస్సుపై చైనా ఎంతవరకు ప్రభావం చూపనుంది

గత ఏడాదిన్నర కాలంలో నిర్వహించిన అనేక సమావేశాల్లాగే, తొలి 'క్వాడ్' సమావేశం కూడా వర్చువల్‌గానే జరిగింది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు ఈ క్వాడ్ గ్రూపులో సభ్య దేశాలుగా ఉన్నాయి. గత మార్చిలో ఈ దేశాల నాయకులు ఆన్‌లైన్ వేదికగా సమావేశయ్యారు. 2022 నాటికి ఒక బిలియన్ డోసుల కోవిడ్-19 వ్యాక్సీన్లను ఆసియా దేశాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AEnXTO
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments