కోవిడ్కు విరుగుడు కనిపెట్టానన్న శ్రీలంక తాంత్రికుడు ఎలియంత వైట్ కరోనాతో మృతి
కరోనావైరస్ నుంచి ప్రజలను రక్షిస్తుందంటూ ఓ మందును తయారుచేసిన శ్రీలంక తాంత్రికుడు ఎలియంత వైట్, కోవిడ్-19తో మరణించినట్లు ఆయన కుటుంబం వెల్లడించింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ లాంటి ప్రముఖ క్రీడాకారులతో పాటు, రాజపక్స వంటి అగ్రశ్రేణి రాజకీయ నాయకులకు ఎలియంత వైట్ వైద్యం అందించారు. ఆయన తయారు చేసిన ఔషధాన్ని నదుల్లో కలిపితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i4Osup
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i4Osup
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment