ఆ నియోజకవర్గాలకే మేలు.. మరీ మిగతావారి సంగతేంటి: రాములమ్మ విసుర్లు
తెలంగాణ సర్కార్పై రాములమ్మ విజయశాంతి మరోసారి ఫైరయ్యారు. విద్యారంగంపై కేసీఆర్ సర్కార్ని సోషల్ మీడియా వేదికగా దుయ్యబట్టారు. కేజీ నుంచీ పీజీ వరకు ఉచిత విద్య అన్న దొర ఇంత వరకూ మాట నిలబెట్టుకోలేదని ఎత్తిచూపారు. కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ నియోజక వర్గాల్లో ఉన్నట్టుగా ప్రభుత్వ బడులు మిగతా అన్ని చోట్లా లేవని విజయశాంతి అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XR8Jwk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XR8Jwk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment