మతిస్థిమితం కోల్పోయిన విశాఖవాసిని చేరదీసి కుటుంబానికి అప్పగించిన ముంబై మహిళ
ఆరు నెలల కిందట ముంబై వెళ్లిన ఓ తెలుగు వ్యక్తికి అక్కడ ఏం జరిగిందో గానీ మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో అతడు ముంబై రోడ్లుపై పిచ్చివాడిలా తిరుగుతుండగా ఓ మహిళ చేరదీసి తిరిగి అతడిని సురక్షితంగా కుటుంబం చెంతకు చేర్చింది. ఆరు నెలల కిందట ముంబై వెళ్లిన ఓ తెలుగు వ్యక్తికి అక్కడ ఏం జరిగిందో గానీ మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో అతడు ముంబై రోడ్లుపై పిచ్చివాడిలా తిరుగుతుండగా ఓ మహిళ చేరదీసి తిరిగి అతడిని సురక్షితంగా కుటుంబం చెంతకు చేర్చింది. from Social Media News: Viral Videos, Facebook & Twitter trending news in Telugu | Telugu Samayam http://bit.ly/2HFVH8V