Posts

లోక్‌సభలో ‘కోతుల బెడద’: చంపేస్తున్నాయంటూ హేమామాలిని సహా ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ: కోతుల బెడదపై లోక్‌సభలో ప్రస్తావించారు భారతీయ జనతా పార్టీ ఎంపీ హేమామాలిని. వృందావనంలో కోతుల దాడుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీకి పలువరు ఇతర ఎంపీలు కూడా మద్దతుగా మాట్లాడారు. హేమామాలిని వీధిలో చిరుత: కుక్క అనుకుని తరిమిన గార్డు! from Oneindia.in - thatsTelugu https://ift.tt/37n1xIx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం: రాత్రివేళల్లో లక్ష్యాలను చేధించగల క్షిపణి ప్రయోగం సక్సెస్

చండీపూర్ : భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. రాత్రివేళల్లో లక్ష్యాలను చేధించగల ప్రథ్వీ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డ అణుక్షిపణిని బుధవారం రాత్రి ఒడిషా తీరం నుంచి ప్రయోగించింది . రెండు పృథ్వీ క్షిపణులను వరుసగా ప్రయోగించినట్లు చెప్పిన ఇంటరిమ్ టెస్టు రేంజ్ అధికారి... from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ODHQUi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అన్న అధ్యక్షుడు, తమ్ముడు ప్రధానమంత్రి.. దేశ చరిత్రలో ఇదే మొదటిసారి...

ఔను.. అన్న అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తే.. తమ్ముడు ప్రధానమంత్రి అయ్యారు. కీలకమైన రెండు పదవులను అన్నదమ్ములు చేపట్టడం ఆ దేశంలో తొలిసారి. వారేవరో కాదు మన పొరుగుదేశానికి చెందిన రాజపక్సే సోదరులు. ఇటీవల శ్రీలంక అధ్యక్ష ఎన్నికగల్లో గోటబయ విజయ దుందుబి మోగించిన సంగతి తెలిసిందే. తర్వాత వెంటనే ఆయన సోదరుడు మహింద్ర రాజపక్సే ప్రధాని పీఠం అధిష్టించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OwXaSj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతాన్ని చూస్తారు..నాది గ్యారంటీ: తలైవా సంచలనం

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై మరోసారి సంచలన ప్రకటన చేశారు. పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండీ, లేనట్టుగా, ఉన్నారో, లేదో తెలియనట్టుగా గుంభనంగా వ్యవహరిస్తూ వస్తోన్నారాయన. సహ నటుడు, తోటి సూపర్ స్టార్ కమల్ హాసన్ స్థాపించిన మక్కళ్ నీథి మయ్యం (ఎంఎన్ఎం)తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటన చేసిన మరుసటి రోజే.. అలాంటి సంచలన ప్రకటనే మరొకటి చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pHQwR0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హెవీ ట్రాఫిక్‌తో అందరికీ బీపీలు, అదే ట్రాఫిక్‌తో ప్రాణాలతో బయటపడిన సచిన్, హమ్మయ్యా!

న్యూఢిల్లీ: ట్రాపిక్ ఇబ్బందులతో ప్రతిరోజు చాల మంది నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ చిక్కులతో చాల మందికి బీపీ పెరిగిపోయి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. అయితే హెవీ ట్రాఫిక్ తో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. వినడానికి చాల ఆశ్చర్యంగా ఉన్నా హెవీ ట్రాఫిక్ తో కిడ్నాప్ కు గురైన వ్యక్తి from Oneindia.in - thatsTelugu https://ift.tt/37sNEIu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘Insult to nation’:రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ నియామకంపై కాంగ్రెస్ ఫైర్

రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను నియమించడంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ ఒంటికాలిపై లేచింది. వివాదాస్పద నేతకు రక్షణశాఖ కమిటీలో చోటు ఇవ్వడం ఏంటి అని మండిపడింది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ 2008 మాలేగావ్ బాంబ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాలా సందర్భాల్లో నోటిదురుసు ప్రదర్శించి.. హైకమాండ్ చేత చివాట్లు కూడా తిన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/337akuz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీతో సహా అన్నిపార్టీలు పొత్తు కోసం: ఎంపీలు..ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు : సుజనా చౌదరి..!

ఏపీలో అధికార వైపీపీలో అధికార వైసీపీ సహా ముఖ్యమైన పార్టీలు బీజేపీతో కలిసి నడవటానికి సిద్దంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. అదే విధంగా టీడీపీ..వైసీపీ నుండి ఎంపీలు.. ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరేందుకు టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ను చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసారు. జేరూసెలం కు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XwvWQ0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms