Posts

Parineeti Chopra Celebrates New Year In Prague, Guess What She Ate?

Parineeti Chopra is celebrating New Year's eve in Prague, and she shared some pictures of her foodie diaries as well. from NDTV News - Special https://ift.tt/3mLMgds via

Covid Hospitalisations Jump 60% In US' "Most Densely Populated" State

Hospitalizations for Covid-19 jumped 60% from a week ago in New Jersey, the most densely populated US state. The 3,604 patients numbered just 122 short of those a year ago, before vaccinations were... from NDTV News - Special https://ift.tt/3zkiZLZ via

"Hurt By Unlawful Remarks": J&K Top Cop Warns Politicians, Media

Politicians and the media have no right to criticise a police investigation report that exonerated policemen involved in last month's controversial encounter in Srinagar, the Jammu and Kashmir Police... from NDTV News - Special https://ift.tt/3zeM2AC via

ప్రతి ఇంటా ఆనందం: తెలుగు ప్రజలకు సీఎంలు కేసీఆర్, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

హైదరాబాద్/అమరావతి: నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచం 2022 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3HuDJUj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Uddhav Thackeray's New Year's Message As Maharashtra Sees Covid Surge

On New Year's Eve, Maharashtra Chief Minister Uddhav Thackeray on Friday extended his wishes for the coming new year 2022. from NDTV News - Special https://ift.tt/3qAylrW via

2022 జనవరి నాటికి ప్రపంచ జనాభా ఎంతో తెలుసా?: 2021లో భారీగా పెరిగిన జనాభా

వాషింగ్టన్: ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో అమెరికా సెన్సస్ బ్యూరో జనాభాకు సంబంధించిన ఆసక్తికర గణాంకాలను విడుదల చేసింది. 2021లో ప్ర‌పంచ జ‌నాభా భారీగా పెరిగిన‌ట్టు పేర్కొంది. 2022 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 786 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేసింది. 2022 జనవరి 1 నాటికి అమెరికా జనాభా 33,24,03,650గా ఉంటుందని పేర్కొంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zebGW8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విద్వేషపూరిత ప్రసంగాలపై రాష్ట్రపతి, ప్రధానికి మాజీ సాయుధ దళాల అధిపతుల లేఖలు

న్యూఢిల్లీ: ఇటీవల పెరిగిపోతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై పలువురు మాజీ సైనికాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాయుధ దళాలకు చెందిన ఐదుగురు మాజీ చీఫ్‌లు, అనుభవజ్ఞులు, బ్యూరోక్రాట్లు, ప్రముఖ పౌరులతో సహా వంద మందికి పైగా ఇతర వ్యక్తులు వివిధ కార్యక్రమాలలో "భారత ముస్లింల మారణహోమానికి బహిరంగ పిలుపు" గురించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/3JtVy7J viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms