హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న యువతి రైల్వేట్రాక్‌ పక్కన..

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వానపల్లి చిన్ని(27) హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేసని హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. ఓ పని నిమిత్తం బెంగళూరు వెళ్లేందుకు బుధవారం కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే రైలెక్కింది.

from Samayam Telugu http://bit.ly/2wvTJTm

Comments