ఏపీ ఇలాకాలో గవర్నర్తో జగన్ భేటీ
అమరావతి : విజయవాడలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంలో గవర్నర్ విజయవాడకు చేరుకున్నారు. గేట్వే హోటల్లో బస చేయనున్న గవర్నర్ను జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. అంతకుముందు కనకదుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KbEfvT
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KbEfvT
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment