పాదచారికి పట్టాభిషేకం..ఇలా : ఇప్పటికే చేరుకున్న అభిమానులు: తరలి వస్తున్న ప్రముఖులు వీరే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మరి కొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్దరాత్రి కురిసిన వర్షానికి సభా వేదిక పాక్షికంగా దెబ్బతింది. అర్దరాత్రి అధికారులు యుద్దప్రాతిపదికన సరి దిద్దారు. జగన్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే అభిమానులు ప్రాంగణానికి చేరుకున్నారు. సరిగ్గా జగన్ 12 గంటలకు స్టేడియంకు చేరుకుంటారు. 12.23 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JLrLLU
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JLrLLU
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment