అవును.. ఆ ముగ్గురూ కలుసుకున్నారు.. ఏపి కి కాపు కాసినట్టేనా.. చిరంజీవి మర్మం, మతలబు ఏంటి ?
అమరావతి/హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ఏదో సంచలనంతో ముందుకెళ్తుంటాయి. ఊహకు అందని విషయాలు, అనుకోని మలుపులు ఏపి రాజకీయాల్లో జరిగిపోతుంటాయి. జనసేన పార్టీలో ఇప్పుడు ఇలాంటి సందర్బమే చోటుచేసుకుంది. ఏపి రాజకీయ వేదికపై మెగాస్టార్ చిరంజీవి మెరుపులా వచ్చి ఉరుములా మెరిసారు. కాంగ్రెస్ నేత, మెగాస్టార్ చిరంజీవిని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LGupn9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LGupn9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment